PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సావిత్రి బాయ్ పూలే జయంతి సందర్భంగా సన్మానం.

పయనించే సూర్యుడు గాంధారి 04/1/26 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధారి మండల తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి శ్రీమతి సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు.మహిళా ఉపాధ్యాయులకు శాలువాలతో సన్మానం.స్త్రీ విద్యే సమాజ విముక్తికి మూలమని నమ్మి, సమాజంలోని కట్టుబాట్లను ఎదురించి, అణగారిన వర్గాల కోసం మరియు మహిళల చదువు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు క్రాంతిజ్యోతి సావిత్రిబాయి పూలే. ఆమె చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పౌర్ణమి వేళ అభయ శంకరుని ఆలయంలో ఆధ్యాత్మిక వైభవ 0

పయనించే సూర్యుడు జనవరి 3 ( సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయం పక్కన ఉన్న ప్రాచీన అభయ శంకరుని ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ముందుగా దీపారాధన, అభిషేకాలు, ప్రత్యేక పూజలతో ఆలయం శివనామస్మరణతో మార్మోగింది.ఈ ఆలయంలో ప్రతిష్ఠితమైన శివయ్య బ్రహ్మసూత్రం స్వరూపమైన శివలింగం ప్రత్యేక విశేషంగా భక్తులను ఆకర్షిస్తోంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గొడుగుపల్లి గ్రామంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

(పయనించే సూర్యుడు జనవరి 3 దౌల్తాబాద్ రాజేష్) దౌల్తాబాద్ మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మద్దెల వనజ స్వామి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లిపాల ప్రాముఖ్యతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.సర్పంచ్ మద్దెల వనజ స్వామి మాట్లాడుతూ, శిశువుల సంపూర్ణ ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో అవసరమని, జననం నుంచి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల పిల్లలు వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఎదుగుతారని తెలిపారు. తల్లిపాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటి పాలకవర్గం సమీక్షా సమావేశం

పయనించే సూర్యుడు జనవరి 3 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు: రాష్ట మార్కెట్ కమిటీ చైర్మెనల సంఘం రాష్ట కమిటి సభ్యులుగా ఎన్నికైన ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మెన్ బానోత్ రాంబాబు అధ్యక్షతన పాలకవర్గం సమీక్షా సమావేశం జరిగింది సభ్యులు,మార్కెట్ ఉద్యోగులు సన్మానం.2025వ సంవత్సరం మార్కెట్ ఆదాయ వ్యయలపై పాలకవర్గం సమీక్షా.మార్కెట్ అభివృధ్ధికి శాసనసభ్యులు కోరం కనకయ్య క్రృషితో మంజూరు అయిన నిధుల గురించి పాలకవర్గం సభ్యులకు చైర్మెన్ సంక్లుప్త వివరణడైరెక్టర్ బోడా అశోక్ రాజీనామ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహిళ విద్యకు మార్గదర్శకూరాలు -సావిత్రిబాయి పూలే

(పయనించే సూర్యుడు జనవరి 3 రాజేష్ దౌల్తాబాద్) రాయపోల్ కేంద్రంలో అంబేద్కర్ మహిళా విద్యకు మార్గదర్శకురాలిగా, సమాజ సంస్కర్తగా చిరస్థాయిగా నిలిచిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని రాయపోల్ ప్రెస్ అధ్యక్షులు పుట్ట రాజు,దాతర్ పల్లి భాస్కర్ అన్నారు. శనివారం రాయపోల్ మండల దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అక్షరజ్ఞానం లేని మహిళల

Scroll to Top