మా గ్రామానికి స్మశాన వాటిక ను ఏర్పాటు చేయండి మహాప్రభో
పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం లో పూల తోట గ్రామం ఏర్పడి 60 ఏళ్లు పైబడుతోంది, 100 దళిత గృహాలు కాపురం ఉంటున్నారు. మా దళిత వాడకు అన్ని మౌలిక వసతులు ఉన్నా ఆ గ్రామంలోఎవరు చనిపోయిన భూస్థాపితం చేసేందుకు స్మశాన వాటిక లేక కన్నా కాలువ గట్టు పక్కనే ఖననం చేసుకోవాల్సిన దుర్భిక్ష పరిస్థితి ఉందని ఆ గ్రామానికి చెందిన ప్రతాప్ దొరవారి […]




