PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేజర్లలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ టిడిపి నాయకులు

పయనించే సూర్యుడు డిసెంబర్ 31 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి. ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరు గిరినాయుడు సూచనల మేరకు చేజర్ల మండల కేంద్రంలో ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, జిల్లా టీడీపీ నాయకులు రావి పెంచలరెడ్డి , […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల కుడలిలో మైనార్టీల హక్కుల కోసం మౌన దీక్ష.

పయనించే సూర్యుడు డిసెంబర్ 31,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మైనారిటీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా,ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల కుడలిలో జేఏసీ కమిటీ కన్వీనర్ బీరువాల భాష మాట్లాడుతూ వారితోపాటు సామాజిక, రాజకీయ, సంఘాలా ఆధ్వర్యంలో,నాలుగు రోడ్ల కుడలిలో మౌన దీక్ష నిర్వహించారు.భారత్,బంగ్లాదేశ్లలో మైనార్టీలపై హింసను ఖండిస్తూ, న్యాయవ్యవస్థలో సంస్కరణలు, మైనార్టీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని,రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శాంతి సమాన హక్కుల కోసం ఐక్యంగా పోరాడుతామని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహిళల ఆరోగ్యం కోసం ‘సఖి సురక్ష’ కవచం: మంత్రి ఎన్ఎండి ఫరూక్

పయనించే సూర్యుడు డిసెంబర్ 31, నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న నంద్యాల పట్టణంలోని ఎన్టీఆర్ షాదీ ఖానా వేదికగా ‘సఖి సురక్ష’ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’ లక్ష్యంలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో మహిళల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొత్త సంవత్సరానికి ముందస్తు కానుకగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు: జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

పయనించే సూర్యుడు డిసెంబర్ 31, నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని పెన్షన్‌దారులకు జనవరి నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను ఒక రోజు ముందుగానే, డిసెంబరు 31వ తేదీన పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. బుధవారం నంద్యాల పట్టణంలోని గోపాల్ నగర్‌లో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని, ఎన్టీఆర్ భరోసా పథకం కింద మంజూరైన పెన్షన్‌ను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఫెన్సింగ్ క్రీడాకారిణి పబ్బతి చిన్మయి శ్రేయ మరో సంచలనం

పయనించే సూర్యుడు డిసెంబర్ 31,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల జిల్లా, ఏషియన్ గేమ్స్ ఫెన్సింగ్ లో సత్తా చాటి రాయలసీమలోనే మొట్ట మొదటిసారిగా భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించి నంద్యాల పేరును దశ దిశల వ్యాప్తి చేసిన ఫెన్సింగ్ క్రీడాకారిని నంద్యాల ముద్దుబిడ్డ పబ్బతి చిన్మయి శ్రేయ 69వ జాతీయ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఫెన్సింగ్ అండర్ 17 బాలికల విభాగంలో మంగళవారం మూడవ స్థానంలో నిలిచి ఫెన్సింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ తరపున మొట్టమొదటి

Scroll to Top