PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో పదవీ విరమణ కార్యక్రమం…

రుద్రూర్, ఫిబ్రవరి 28 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో స్టాప్ మెంబెర్ గా విధులు నిర్వహిస్తున్న ఈగ సుదర్శన్ శనివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా సహకార సంఘం ఆధ్వర్యంలో పదవి విరమణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ ఇందూరి సునీత చంద్రశేఖర్, సహకార సంఘ మెంబర్లు, సిబ్బంది ఈగ సుదర్శన్ కు శాలువ పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సహకార […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

అద్భుతంగా వైజ్ఞానిక ప్రదర్శన మూఢనమ్మకాల ను నిర్మూలించి, ప్రశ్నించడం అలవర్చుకోవాలి. ఉపాధ్యాయులు {పయనించే సూర్యుడు }{మార్చ్ 1 మరికల్} మరికల్ మండల కేంద్రంలో ని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా జరిగింది. జాతీయ వైజ్ఞానిక దినోత్సవ సందర్భంగా పాఠశాల లో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన లో విద్యార్థులు రక్త ప్రసరణ వ్యవస్థ, గుండె కిడ్నీ చెవి ల పని తీరు, ఎలక్ట్రిక్ బెల్ ,ఆటోమేటిక్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా పట్టణంలో డా. రాజారెడ్డి నూతన ఆరాధన హాస్పిటల్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో భైంసా పట్టణంలోని డాక్టర్ రాజారెడ్డి నూతన ఆసుపత్రి భవన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆసుపత్రిని ప్రారంభించి, వినూత్న వైద్య పరికరాలతో ఏర్పాటు చేసిన ఆధునిక సదుపాయాలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ఆధునిక సాంకేతికతతో ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.అనంతరం ఆసుపత్రి నిర్వాహకులను అభినందించి, ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నూతన ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ట్రస్ట్ చైర్మన్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో భైంసా పట్టణం లోని ఆరాధన హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుక కార్యక్రమంలో మోహన్ రావు పటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లె మోహన్ రావు పటిల్ * హాజరై హాస్పిటల్ లోని *ఎమర్జెన్సీ వార్డ్ ని తన చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి తెరవడం జరిగింది అదే విధంగా మన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నూతనంగా ప్రారంభమైన ఆరాధన హాస్పిటల్ యాజమాన్యానికి హాస్పిటల్‌ సిబ్బందికీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 20వ వార్షిక బ్రహ్మోత్సవాల* వేడుకలకు ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో భైంసా పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Scroll to Top