PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దాదాసాహెబ్ అంబేద్కర్ 135 జయంతి పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్,

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అజాజ్ చౌక్ జాంపేట నందు గల ఆ మహానుభావుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించినారు… ఈ సందర్భంగా చాటర్ ప్రెసిడెంట్ రొటేరియన్ తీగల రాజా మాట్లాడుతూ నిమ్మన జాతుల ఆశాజ్యోతి బలుగు బలహీన వర్గాల మార్గదర్శి భారత రాజ్యాంగ దిక్సూచి అయినటువంటి బాబాసాహెబ్ ని నేటి యువత మరువకుండా ఆయన ఆశయ సాధనకు పాటుపడాలని సమ సమాజ నిర్మాణానికి పాటుపడాలని కుల వివక్షతను వీడనాడాలని అభివృద్ధి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జనగణన (సెన్సెస్) సంబంధించి రెండవ బ్యాచ్ మూడు రోజుల శిక్షణ తరగతులు ఎంపీడీవో కార్యాలయం నందు ప్రారంభించడం జరిగింది.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మండల పరిషత్ కార్యాలయము, ముమ్మిడివరం నందు ఇండ్ల జాబితా గణన పై ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్ల కు మూడు రోజులు శిక్షణా తరగతులు ప్రారంభము అయినవి. ముమ్మిడివరం రూరల్ నందు 72 హౌస్ లిస్టింగ్ బ్లాకులకు గాను 68 మంది ఎన్యూమరేటర్లు మరియు 11 మంది సూపర్వైజర్ల ను నియమించినట్లు మే 1 నుండి 30 వ తారీఖు వరకు వీరు వారికీ కేటాయించిన హౌస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జీడీసీ భైంసా లెక్చరర్ గుంత సుధాకర్‌కు పీహెచ్.డి – ఘన సన్మానం

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల భైంసా కు చెందిన లెక్చరర్ గుంత సుధాకర్ ఆర్థిక బాధ్యత చట్టం మరియు ఆర్థిక లోటు ప్రభుత్వ అప్పులపై దాని ప్రభావం ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వ అప్పులపై దాని ప్రభావం అనే అంశంపై పరిశోధన చేసి సమగ్ర నివేదిక తెలంగాణ విశ్వవిద్యాలయంలో సమర్పించగా సంతృప్తి చెంది డాక్టరేట్ (పీహెచ్డీ) పట్టా పొందిన సందర్భంగా కళాశాలలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురంలో ఘనంగా అరైవ్- అలైవ్ 3వ రోజు కార్యక్రమం రోడ్డు భద్రతపై విద్యార్థుల ప్రతిజ్ఞ

-అధ్యక్షత వహించిన అశ్వాపురం పంచాయతీ సర్పంచ్ బనోత్ సదర్ లాల్ పయనించే సూర్యుడు, ఏప్రిల్ 15, అశ్వాపురం: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ శాఖ నిర్వహిస్తున్న అరైవ్ – అలైవ్ అవగాహన కార్యక్రమం బుధవారం నాటికి మూడవ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా అశ్వాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ మరియు ప్రైమరీ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ జిల్లా పరిషత్ పాఠశాల స్కూల్ నుండి ప్రారంభమై గ్రామ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో ఫ్రొపెసర్ గలన్న కు ఘనంగా సన్మానం

పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 బుధవారం ఉదయం పది గంటల ప్రాంతంలో ముడుమల గ్రామంలో పాలమూరు యూనివర్సిటీ ఫ్రొపెసర్ గలన్నకు ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది అయితే అయితే జాతీయ సేవ పథకం ఆధ్వర్యంలో ఏడు రోజుల వేసవి కాల ప్రత్యేక శిబిరం ముడుమాల్ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో బాగంగా గ్రామంలోని పరిసరాల పరిశుభ్రత మరుగు దొడ్ల నిర్మాణం బాల్య వివాహల నివారణ అలాగే ప్రపంచాన్ని అబ్బురా పరిచే నిలువురాళ్ల సందర్శన

Scroll to Top