శాసన మండలిలో సోము వీర్రాజుపై వైసీపీ ఎమ్మెల్సీల దాడి యత్నం – ప్రజాస్వామ్యానికి మచ్చ: అయ్యాజీ వేమా
పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 27 ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్, సీనియర్ ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు గారిపై వైసీపీ సభ్యులు భౌతిక దాడి యత్నం చేయడం ప్రజాస్వామ్య విలువలకు తీవ్ర మచ్చగా మారిందని బీజేపీ నేత, మాజీ శాసన సభ్యుడు శ్రీ మానేపల్లి అయ్యాజీ వేమా ఆగ్రహం వ్యక్తం చేశారు.అంబేధ్కర్ కోనసీమ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులడు చెల్లింగి త్రినాధరావు అధ్యక్షతన రాజోలు నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ […]




