PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసు నుండి తప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేసిన రిపోర్టర్ మీద కేసు నమోదు

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ పోలీస్ స్టేషన్ లో పురాణిపేట కు చెందిన ఫిర్యాది అతని కొడుకు మీద భీమ్గల్ పి.ఎస్ లో కేసు నమోదు కాగా, అట్టి కేసు నుండి తప్పిస్తామని అందుకు ఫిర్యాదు వద్ద నుండి లక్ష రూపాయలు డిమాండ్ చేయగా, అతను డబ్బు ఇవ్వకపోయేసరికి అతని షాప్ లోకి వెళ్ళి, బూతు మాటలు తిడుతూ వారి గురించి పేపర్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

షార్‌ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

పయనించే సూర్యుడు ఏప్రిల్ 18 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్‌ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో షార్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు (18.4.26) మధ్యాహ్నం లేట్ తుమ్మల రామమూర్తి ఏడూరు సందర్భంగా వారి సతీమణి తుమ్మల ఉమామహేశ్వరి లింగం పాడు గ్రామం వారి సహకారంతో అన్నప్రసాద వితరణ జరిగిందిఈ కార్యక్రమం నెల్లూరు జిల్లా రీజియన్ సెక్రటరీ లయన్ ఆదిశేషారెడ్డి కే ప్రెసిడెంట్ లలిత బి సెక్రటరీ అరుణకుమారి కే ఆధ్వర్యంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మట్టిలో మాణిక్యం చదువుల సరస్వతి రత్నశ్రీ & సత్యనారాయణ

పయ నించే సూర్యుడు ఏప్రిల్ 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రభుత్వ కళాశాలలో చదివి మంచి మార్కులు సాధించిన విద్యార్థినీ డేగల రత్నశ్రీ విద్యార్థి ముళ్ళ సత్యనారాయణ ను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోని మండలం ఉప్పూడి గ్రామ మాజీ సర్పంచ్ రంబల రమేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రంబల దొరబాబు అభినందించి వారికి సీల్డ్ ను బహుకరించారు ఈ సందర్భంగా రంబల రమేష్ మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ప్రభుత్వ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజలు సైబర్ నేరాలు, చట్టాల మీద అవగాహన, డ్రగ్స్ నిషేధం,రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి: కాట్రేనికోన ఎస్సై అవినాష్

పయ నించే సూర్యుడు ఏప్రిల్ 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ​ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపిఎస్ వారి ఆదేశాల మేరకు, అమలాపురం డిఎస్పి శ్రీ టీఎస్ ఆర్కే ప్రసాద్ మరియు ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ మోహన్ కుమార్ వారు పర్యవేక్షణలో, ఈరోజు కాట్రేనికోన మండలం, వేట్లపాలెం గ్రామంలోని మహిళలకు , గ్రామస్తులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.​ఈ కార్యక్రమంలో కాట్రేనికోన ఎస్సై శ్రీ అవినాష్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

త్రాగునీటి సమస్య నిర్ములన కొరకు పద్మారం గ్రామంలో బోర్ ప్రారంభం

సొంత నిధులతో రెండు బోర్లు మంజూరు చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) జిల్లేడు చౌదరి గూడ మండలం లోని..పద్మరం గ్రామంలో గ్రామ సర్పంచ్ మోహనచారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సొంత నిధుల తొ బోర్ పనులు స్థానిక సర్పంచ్ మోహన చారి బోర్ పనులను మొదలు పెట్టడం జరిగింది… ఈ కార్యక్రమం లో కొందుర్గు మాజీ జడ్పీటీసీ సభ్యులు

Scroll to Top