PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ పునః ప్రతిష్ట

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం మండలం అగ్రహారం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి నూతన ఆలయ ప్రతిష్ట మహోత్సవం కోప్పిశెట్టి సూర్యనారాయణ శాంతకుమారి దొమ్మేటి తాతయ్య మంగాదేవి దొమ్మేటి వెంకటేశ్వరరావు అనసూయ కుడుపూడి నాగేశ్వరరావు కుమారి మామిడిశెట్టి వెంకటేశ్వరరావు వెంకటలక్ష్మి దంపతులచే కొత్తలంక వాస్తవ్యులు బ్రహ్మశ్రీ శ్రీకంఠం ప్రభాకరరావు, కాళ్లకూరి కామేశ్వర శర్మ ల ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలతో వేదమంత్రాలతో యాగశాల ప్రదక్షణం భూతబలి యాగశాల ప్రవేశం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విజయవాడలో కౌతావారి కళావేదికలో 15వ జాతీయ మహాసభలు ప్రారంభకార్యక్రమాలు

విజయవంతం అలరించిన ఘంటసాల సంగీత విభావరి పయ నుంచి సూర్యుడు ఫిబ్రవరి 24 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నవ్యాంధ్ర చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ ශධි లీలా ఫౌండేషన్ తెలుగుకళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ కౌతావారి కళావేదికలో 15వ జాతీయ మహాసభలు ప్రారంభ. కార్యక్రమాలు. ఘనంగా ప్రారంభమైనాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ కర్ణాటక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి ప్రముఖులు ప్రతినిధులు హాజరైనారు. అది లీలా ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు న్యూఢిల్లీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దొరవారిసత్రం కొత్త ఎస్‌ఐ జీవీ చౌదరి బాధితులు స్వీకరించి

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 24 (సూళ్లూరుపేట నియోజకవర్గం దాసు) దొరవారిసత్రం లో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ జీవీ చౌదరి ఈరోజు ఉదయం ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాతో సమావేశం నిర్వహించారు. పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఇప్పటికే అనుమానిత ప్రాంతాల్లో నిఘా బలగాలను మోహరించినట్లు వెల్లడించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నేటి నుండి గోడుగుపల్లిలో అంగడి బజార్ ప్రారంభం

పాల్గొననున్న సర్పంచ్ మద్దెల వనజ స్వామి ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులు “(పయనించే సూర్యుడు ఫిబ్రవరి 24 రాజేష్)దౌల్తాబాద్, ఫిబ్రవరి 24:గ్రామీణ ప్రాంత ప్రజలకు తాజా కూరగాయలు అందుబాటులో ఉండేలా గోడుగుపల్లి గ్రామంలో అంగడి బజార్ ఏర్పాటు చేయనున్నట్లు గ్రామ సర్పంచ్ మద్దెల వనజ స్వామి తెలిపారు. ఈ బజార్‌ను ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం నుంచి ప్రారంభించనున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగడి బజార్ ఏర్పాటు గ్రామాభివృద్ధి దిశగా ఇది మరో ముందడుగుగా భావిస్తున్నామని గ్రామ ప్రజలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో మక్తల్ మున్సిపాలిటీ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తా

మక్తల్ మున్సిపాలిటీలోని 16 వార్డులలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ముందడుగు మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు :పయనించే సూర్యుడు: :ఫిబ్రవరి25 మక్తల్: మక్తల్ మున్సిపాలిటీని రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందడుగు వేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతులు అన్నారు. ఈ సందర్భంగా ఆమె బుధవారం మక్తల్ పట్టణంలోని 9, 10 మున్సిపాలిటీ వార్డు లలో సుడిగాలి పర్యటన చేశారు.

Scroll to Top