PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏదిర గ్రామంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేసిన

బిజెపి జిల్లెడ్ చౌదరి గూడ మండల అధ్యక్షులు ఏదిర రాజు ( పయనించే సూర్యుడు నవంబర్ 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) చౌదరి గూడ మండలం ఏదిర గ్రామంలో పాలమూరు ట్రస్ట్ అధినేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతో బిజెపి మండల అధ్యక్షులు ఏదిర రాజు గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణి చేయడం జరిగింది.భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగాలని విద్యార్థులను కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతులు నష్టపోకుండా నిబ్బందనాల ప్రకారం పత్తి కొనుగోలు చేయాలి.

పయనించే సూర్యుడు తేది: 12.11.2025. జోగులాంబ గద్వాల జిల్లా ఇన్చార్జి బోయ కిష్టన్న. రైతులు నష్టపోకుండా నిబంధనల ప్రకారం పత్తి కొనుగోలు చేయాలి. సీసీఐ నిబంధనల ప్రకారం రైతులు పత్తి ఆరబెట్టుకుని వచ్చేలా సంబంధిత ఏఈఓ లు అవగాహన కల్పిస్తే, రైతులు నష్టపోకుండా పత్తి కొనుగోలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు.బుధవారం అలంపూర్ చౌరస్తా సమీపంలో ఉన్న వరసిద్ధి వినాయక జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వైస్సార్ సీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమంలో పాల్గొన్న వై.సీ.పీ. నాయకులు.

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 12(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండల కేంద్రంలోని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీ గా బయలుదేరి కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు చేస్తున్న కుట్రలను ఆపాలని యాడికి మండల తహశిల్దారు గారికి వినతిపత్రం అందజేస్తు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలనపేద విద్యార్థులకు విద్య, ప్రజలకు వైద్యం కరువు అవుతుంది కావున ఎట్టి పరిస్థులలో ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహిళ అక్రమ రవాణా లైంగికంగా వేధింపులు డ్రగ్స్ పై అవగాహన సదస్సు

“ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ మధు శ్రీవత్సవ స్టూడెంట్ కౌన్సిలర్ బి. శివకుమార్” (పయనించే సూర్యుడు నవంబర్ 11 రాజేష్) ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్ ప్రిన్సిపల్ శ్రీ మధుశ్రీవత్సవ స్టూడెంట్ కౌన్సిలర్ బి.శివకుమార్ ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలో మహిళ అక్రమ రవాణా మరియు gbలైంగిక వేధింపులు, డ్రగ్స్ నివారణ మొదలైన అంశాల పట్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీ మధు శ్రీవాత్సవ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సుదర్శన్ రెడ్డి సన్మాన సభను విజయవంతం చేయాలి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఈ రోజు బుధవారం రోజున కాంగ్రెస్ భవన్ నందు రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. పాయింట్… జిల్లాను అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాలని సుదర్శన్ రెడ్డికి ముఖ్య సలహాదారులుగా నియామకం.ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు ప్రత్యేక

Scroll to Top