PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిబద్దతతో పనిచేసి పోలీసు శాఖకు మంచిపేరు తీసుకొనిరావాలి.

పయనించే సూర్యుడు నవంబర్ 10,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న హోంగార్డు కు నియామకపత్రాలను అందించిన,జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాన్ IPS నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ యూనిట్ ఖజాపీర్ మరియు నంద్యాల యూనిట్ లలో జాఫర్ వలి హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తు అనారోగ్య కారణాలవల్ల హాస్పిటల్ లో చికిత్స పొందుతు మరణించడం జరిగింది.వారి కుటుంబ సభ్యులకు ఆర్ధికంగా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నుండి వారికి రావసిన బెన్ఫిట్స్ అందించడం జరిగింది.అనంతరం నేడు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జూలూరుపాడు కేజీబీవీ పాఠశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.

పయనించే సూర్యుడు నవంబర్ 10(పొనకంటి ఉపేందర్ రావు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:సోమవారం జూలూరుపాడు లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)ను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన విద్యార్థినులతో ఆత్మీయంగా మాట్లాడి, వారి విద్యా స్థాయి, వసతి, భోజనం మరియు రోజువారీ జీవన విధానం గురించి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ పాఠశాలలోని తరగతి గదులు, వంటశాల, భోజనశాల, తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలను పరిశీలించారు. ప్రత్యేకంగా క వంటగదిలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాడికి మండలాన్ని కరువు మండలం గా ప్రకటించాలి.

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 10(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడీకీ మండలముతోపాటు తాడిపత్రినీయోజకర్గములోని అన్నిమండలాలనుకరువుమండలాలుగా ప్రకటించాలి సోమవారం రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరాముడు యాదవ్, సి.పి.ఐ. నాయకులు, రైతు సంఘం నాయకులతో కలిసి తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా వెంకటరాముడు యాదవ్ మాట్లాడుతూ యాడికి మండలముతో పాటుతాడిపత్రినీయోజకవర్గములోని అన్నిమండలాలలో రైతన్నలు పత్తి,వేరుశనగ, తదితరపంటలుసాగుచేసి జూన్,జూలై నెలలో సకాలంలో వర్షాలు లేక పంటపెట్టుబడికూడరాక రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తంగళ్ళపల్లిలో విషాదం: మచ్చ జలంధర్ ఆత్మహత్య

పయనించే సూర్యుడు, నవంబర్ 10( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో దుర్ఘటన జరిగింది. స్థానికంగా మచ్చ జలంధర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ప్రాథమిక సమాచారం ప్రకారం, జలంధర్ తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా పూర్తిగా వెలుగు చూడలేదు. సంఘటన చోటుచేసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలనలు నిర్వహించారు. కేసు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ మండలం గోన్ గోపుల గ్రామంలో హరిహర క్షేత్రాన్ని దర్శించుకున్న భీంగల్ సిఐ సత్యనారాయణ గౌడ్ కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి.కె గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండలం ఈరోజు సోమవారం రోజున గోనుగొప్పుల గ్రామంలో హరిహర క్షేత్ర 15వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు సామూహిక హోమం మరియు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి శివపార్వతుల వసంతోత్సవములు అభిషేకములు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మన భీంగల్ సీఐ పొన్నం సత్యనారాయణ గౌడ్ మరియు కమ్మర్ పల్లి SI అనిల్ రెడ్డి ఇట్టి

Scroll to Top