PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

సీఎం జగన్ పాదయాత్రకు అధికారిక గ్రీన్ సిగ్నల్– అధికారిక తేదీ వెల్లడించబడింది

పయనించే సూర్యుడు న్యూస్ :ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మళ్లీ పాదయాత్ర చేస్తారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఇవాళ పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2027 ఏడాదిలో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తారని, 2029లో మళ్లీ అధికారంలోకి వస్తారని అన్నారు.“గతంలోనూ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడమే సంకల్పంగా వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుని పాలనలో వాటిని తీర్చిన నాయకుడు వైఎస్ జగన్. పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాజ్యాంగ హక్కుల సాధన రాజ్యాంగ రక్షణకై చలో ఢిల్లీ

“జాతీయ మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేష్” (పయనించేసూర్యుడు నవంబర్ 6 రాజేష్) ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో జాతీయ మాల మానాడు ఆధ్వర్యంలో రాజ్యాంగ హక్కుల సాధన కోసం చలో ఢిల్లీ జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేష్ ఆధ్వర్యంలో ఈరోజు వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. నవంబర్ 26న విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బోర్డులకే పరిమితమైన తెలంగాణ క్రీడ ప్రాంగణము

ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ క్రీడా ప్రాంగణము నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి నిధులు వృధా కాంట్రాక్టర్ మరియు అధికారులు కలసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి తూతూ మంత్రంగా మట్టి పోసి బోర్డులు ఏర్పాటు చేసి నిధులు డ్రా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఖమ్మం జిల్లాలో అన్ని మండలాలకు సంబంధించి తెలంగాణ క్రీడా ప్రాంగణం పై ప్రత్యేక అధికారులను నియమించి ఉపయోగం లో వచ్చే విధంగా చర్యలు తీసుకోగలరు పయనించే సూర్యుడు నవంబర్ 07 ఖమ్మం జిల్లా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బోర్డులకే పరిమితమైన తెలంగాణ క్రీడ ప్రాంగణము

ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ క్రీడా ప్రాంగణము నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి నిధులు వృధా కాంట్రాక్టర్ మరియు అధికారులు కలసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి తూతూ మంత్రంగా మట్టి పోసి బోర్డులు ఏర్పాటు చేసి నిధులు డ్రా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఖమ్మం జిల్లాలో అన్ని మండలాలకు సంబంధించి తెలంగాణ క్రీడా ప్రాంగణం పై ప్రత్యేక అధికారులను నియమించి ఉపయోగం లో వచ్చే విధంగా చర్యలు తీసుకోగలరు పయనించే సూర్యుడు నవంబర్ 07 ఖమ్మం జిల్లా

ఆంధ్రప్రదేశ్, క్రైమ్-న్యూస్

బాపట్ల ఘోర రోడ్డు ప్రమాదం – బాధితుల పరిస్థితి విషాదకరం

పయనించే సూర్యుడు న్యూస్ :ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని క్లాక్‌ టవర్‌ చౌరస్తాలో అతివేగంగా వచ్చిన బైక్‌.. లారీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇద్దరూ గుంటూరు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గుంటూరు జిల్లా కొరిటపాడుకు చెందిన షేక్‌ రిజ్వాన్‌ (21), చింతల నాని (21) సూర్యలంక బీచ్‌కి వెళ్లారు. అయితే బీచ్‌ మూసివేయడంతో తిరిగి గుంటూరుకి బయల్దేరారు.ఈ క్రమంలో అర్ధరాత్రి బాపట్లకు చేరుకున్నారు.

Scroll to Top