PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతు సేవా కేంద్రాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం ఏవో

పయనించే సూర్యుడు జనవరి 6 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం యనమదల . కోటితీర్థం రైతు సేవా కేంద్రాల్లో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హిమబిందు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులందరూ వరి నారుమడి లో జింకు లోపం ఉన్నట్లయితే చిలెట్ జింకు 12% స్ప్రేయార్ చేసుకోవాలని తెలిపారు అదేవిధంగా రైతులు అందరూ ఏ పి ఎఫ్ ఆర్ పోర్టల్ రిజిస్టర్ కానీ వాళ్ళ పేర్లు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పులి మామిడి అయ్యప్పస్వాముల ను దర్శించుకున్న నమస్తే భరత్ రిపోర్టర్ లక్ష్మణ్

{పయనించే సూర్యుడు} {జనవరి 6 మక్తల్} , నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోనిఫుల్ మామిడిగ్రామ అయ్యప్ప స్వాములుశబరిమలై కిబయలుదేరారుఅనంతరం స్వాములనుకలిఆశీర్వాదం తీసుకున్ననమస్తే భారత్ రిపోర్టర్ లక్ష్మణ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వన్ మంత్ వన్ విలేజ్ కార్యక్రమం విజయవంతం

పయనించే సూర్యుడు జనవరి 6 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) వన్ మంత్ – వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ కార్యక్రమంలో భాగంగా నాలుగవ పర్యటనను తిమ్మాయపాలెం గ్రామ పంచాయితీ కార్యాలయం, ఉలవపల్లి లో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేజర్ల తహశీల్దారు, ఆర్. మస్తానయ్య మంగళవారం గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలను నేరుగా వినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఇదే గ్రామంలో నిర్వహించిన మూడు పర్యటనల సందర్భంగా స్వీకరించిన రెవెన్యూ సంబంధిత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కంచర్ల సూర్యనారాయణ రెడ్డికి అండగా గ్రామ నాయకులు

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 6 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి గ్రామీణ ఐక్యతకు మరో ఉదాహరణగా మాడుగులపల్లి మండలం గండ్రవాణిగూడెం గ్రామం నిలిచింది. అదే గ్రామానికి చెందిన కంచర్ల సూర్యనారాయణ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, గ్రామ నాయకులు, పెద్దలు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఆయనకు అండగా నిలిచారు.గత కొద్ది రోజులుగా కంచర్ల సూర్యనారాయణ రెడ్డి లివర్ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. లివర్‌కు ఇన్ఫెక్షన్ రావడంతో పరిస్థితి విషమించడంతో మెరుగైన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముధోల్ లో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 23 జోనల్ పోటీలు ప్రారంభం.

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. ముధోల్ మండల కేంద్రంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జోనల్ క్రీడా పోటీలు ప్రారంభించడం జరిగింది, మొదటి మ్యాచ్ అదిలాబాద్ మరియు మంచిర్యాల టీంలు పోటీపడ్డాయి, ఈ ప్రారంభ కార్యక్రమానికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరపున ఎండల లక్ష్మీనారాయణ , ముధోల్ ఎస్సై బిట్ల పెర్సిస్ , తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు బాజీరావు పటేల్ , ముధోల్ సర్పంచ్ షబానా ఇజాజుద్దీన్ ,

Scroll to Top