PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్పంచ్ బాసు నాయక్

సిద్దాపూర్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు సర్పంచ్ బాసు నాయక్ ఆధ్వర్యంలో వేడుకలు ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామపంచాయతీలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను సిద్దాపూర్ సర్పంచ్ బాసు నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం సర్పంచ్ బాసు నాయక్ మాట్లాడుతూ… బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరియు అణగారిన వర్గాల అభ్యున్నతికి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే మహత్తర విలువలను మన రాజ్యాంగం ద్వారా అందించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్

తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి, కేశంపేట్ మాజీ జడ్పిటిసి ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహోన్నత వ్యక్తిత్వానికి మా వినమ్ర నివాళులు అని కేశంపేట్ మాజీ జడ్పిటిసి విశాల శ్రావణ్ రెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించే సమాజ నిర్మాణం కోసం మనమంతా కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పిడిఎస్ యు స్థాపకులు కామ్రేడ్ జార్జి రెడ్డి ఆశయ సాధనకై పోరాడుదాం

{పయనించే సూర్యుడు} ఏప్రిల్ 15 నారాయణపేట యువ మేధావి పిడిఎస్ యు స్థాపకులు కామ్రేడ్ జార్జి రెడ్డి ఆశయ సాధనకై పోరాడుదాం అన్ని పిడిఎస్ యు మాజీ జిల్లా అధ్యక్షుడు , రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్. సాయికుమార్ అన్నారు.నారాయణపేట జిల్లా కేంద్రంలో ,భగత్ సింగ్ నగర్ భగత్ సింగ్ భవన్ లో కామ్రేడ్ జార్జి రెడ్డి 54వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియన్ లెజెండరీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జగజీవన్ రామ్ కాలనీ పక్షనాఅంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమం

{పయనించే సూర్యుడు} {ఏప్రిల్ 15మక్తల్ } మంగళవారం ఉదయం మక్తల్ బాబు జగజీవన్ కాలనీ లో అంబేద్కర్. 135వ జయంతి కార్యక్రమమును బాబు జగజీవన్ రామ్ కాలనీ పక్షనా ఘనంగా నిర్వహించడం జరిగినది. అంబేద్కర్ కొందరివాడు కాదు. అందరివాడు. భారత రాజ్యాంగ అమలులోకి రాకన్నాముందు అందరికి సమాన్నావకాశం ఉండేదికాదు. రాజ్యాంగ వచ్చినతర్వాత మతాము, కులము, లింగము తో సంబంధము లేకుండా అందరికి సమానంగా గౌరవంగ జీవించే అవకాశం కల్పించినడు అని అనేక మంది నాయకులు అన్నారు కార్యక్రమములో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాజ్యాంగబద్ధంగా నడుచుకుందాం అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దాం తపస్ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు నరసింహ

{పయనించే సూర్యుడు} {ఏప్రిల్ 15మక్తల్ } భారతదేశానికి మూల గ్రంథం రాజ్యాంగం అని ఇట్టి రాజ్యాంగాన్ని అనుసరిస్తూ నడుచుకోటం ద్వారా అంబేద్కర్ ఆశయాలు కొనసాగించుటకు కృషి చేద్దామని తపస్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి షేర్ కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు నరసింహ కోరారు.కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి నాగార్జున రెడ్డి, తపస్ రాష్ట్ర నాయకులు గుంపు బాలరాజ్, ఆర్ఎస్ఎస్ నాయకులు ప్రభాకర్, పతాంజలి యోగ జిల్లా కన్వీనర్ సురేష్ కుమార్,జిల్లా కోశాధికారి కిషోర్ కుమార్, జిల్లా నాయకులు సీతారాములు,తిరుపతయ్య,

Scroll to Top