PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

పయనించే సూర్యుడు గాంధారి 15/04/26 డాక్టర్ భీంరావు రాంజీ అంబేద్కర్ 135 జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని హరిజన సంఘం మరియు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గాంధారి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాల కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘ నాయకులు పాల్గొనడం జరిగిందిఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యాయ కన్వీనర్ బండిరాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపశిల్పి మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రి సామాజిక అసమర్ధలు కుల వివక్షతలు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తపస్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకలు..

{పయనించే సూర్యుడు} {ఏప్రిల్ 14మక్తల్ } మక్తల్ పట్టణంలోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో తపస్ నాయకులు పూలమాలలు వేసి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం బాలుర ఉన్నత పాఠశాల లో తపస్ మక్తల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డా. బి ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి కార్యక్రమ సమావేశంలో తపస్ జిల్లా నాయకులు రవీందర్, నాగార్జున. మాట్లాడుతూ సామాజిక సంస్కర్త, విద్యావేత్త, ఆర్థిక నిపుణుడు,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అణగారిన వర్గాల ఐక్యతే జ్యోతిరావు పూలే బీసీ సంఘం లక్ష్యం ఈసరి శ్రావణ్ కుమార్

{ పయనించే సూర్యుడు} {ఏప్రిల్ 14మక్తల్ } సామాజిక న్యాయం కోసం పోరాడిన మహనీయుడు బిందెశ్వర్ ప్రసాద్ మండల్. వర్ధంతి సందర్భంగా ఈరోజు జ్యోతిరావు పూలే బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈసరి శ్రావణ్ కుమార్. మాట్లాడుతూ సమగ్ర సామాజిక చైతన్యం, మా సంఘం కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాదు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఒక్కరి గొంతుకగా నిలవడమే మా ఉద్దేశ్యం.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తిక్కిరెడ్డి నేతాజీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు

పయనించే సూర్యుడు ప్రియల్:13 ముమ్మిడివరం ప్రతినిధి బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిక్కిరెడ్డి.నేతాజిగారి పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరిగింది ఎవరికి ఏ ఆపద వచ్చిననేను ఉన్నాను అని ముందుకు వచ్చి ఏ సమస్యనైనా అధికారులు దృష్టికి తీసుకెళ్లి వారికి సహాయం చేస్తారు నేతాజీ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన దుర్వాసుల వెంకట అప్పారావు కళపల్లి ప్రసాద్ మట్టపర్తి సాయి. ముత్యం భవాని. వెచ్చావారి అగ్రహారం నాయకులు పుట్టినరోజు కార్యక్రమం లో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిజామాబాద్ పట్టణంలోనీ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ ప్రజల పక్షాన నిలిచిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై, అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్

Scroll to Top