PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మక్తల్‌లో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు: మాల ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘన నివాళులు

{పయనించే సూర్యుడు }{ఏప్రిల్ 15మక్తల్ } మక్తల్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి వేడుకలను మాల ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ నారాయణపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.గూడెం శ్రీనివాసులు జిల్లా అధ్యక్షులుఅంబేడ్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన వారు కాదు, ఆయన యావత్ భారతదేశానికి గర్వకారణం. ఆయన అందించిన రాజ్యాంగ ఫలాలు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించి సామూహిక సహంపంక్తి భోజన కార్యక్రమం నిర్వహించి డా,,బి ఆర్ అంబేద్కర్ యువజన సంఘం .

{పయనించే సూర్యుడు} {ఏప్రిల్15మక్తల్ } భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన జయంతి కార్యక్రమం లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కర్రెమ్ కురుమయ్య అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హాజరైన ప్రముఖ రాజకీయ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగింది.విశిష్ట అతిథులుగా హాజరైనటువంటి. ఎల్ రాములు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వాడవాడలా అంబేద్కర్ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 ముమ్మడివరం ప్రతినిధి *బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బిజెపి నాయకులు ఘన నివాళి కాట్రేనికోన ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు అయితా బత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వడ్డీ పేట బంటుమిల్లి లక్ష్మీ వాడ చెయ్యరు గ్రామాలలో ముమ్మిడివరం మార్కెటింగ్ వైస్ చైర్మన్ గొల కోటి వెంకటరెడ్డి & డైరెక్టర్ మట్ట సూరిబాబు &బిజెపి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ భారత రాజ్యాంగ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ – అలైవ్ కార్యక్రమం

అంబేద్కర్ సాక్షిగా రోడ్డు భద్రత పై ప్రతిజ్ఞ పయనించే సూర్యుడు, ఏప్రిల్ 14, అశ్వాపురం: అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలోని టీడీపీ సెంటర్ వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ – అలైవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రహదారి ప్రమాదాల నివారణ మరియు ప్రయాణీకుల భద్రతే లక్ష్యంగా ఈ అవగాహన సదస్సు జరిగింది.ఈ కార్యక్రమంలో అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్, ఎంపీడీవో శ్రీ ముత్యాల రావు, సి.ఐ అశోక్ రెడ్డి,ఎం.ఆర్.ఓ సూర్య ప్రకాష్ మరియు ఎం.పీ.డీ.వో ఆఫీస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బైంసాలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి కార్యక్రమానికి హాజరైన ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ … డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బైంసా పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంబేద్కర్ చేసిన గొప్ప సేవలను స్మరించుకున్నారు. ఆయన చూపిన మార్గంలో నడవాలని, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Scroll to Top