PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పితానికి వైసీపీ అధినేత జగన్ పరామర్శ..

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 23 ముమ్మడివరం ప్రతినిధి ముమ్మిడివరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ( సిఇసి) శ్రీ పితాని బాలకృష్ణ సతీమణి సరస్వతి గారు కి హైదరాబాద్ లో హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ లో శస్త్ర చికిత్స చేయించుకొని ప్రస్తుతం వైద్యుల సూచనలతో అక్కడే (హైదరాబాద్) లోవుండి విశ్రాంతి తీసుకుంటున్నారు. పార్టీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం శ్రీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అమలాపురంలో అంతర్ జిల్లా బ్యాగ్ లిఫ్టింగ్ దొంగ అరెస్ట్: రూ 20.49 లక్షల విలువైన బంగారం స్వాధీనం

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం పట్టణంలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా బ్యాగ్ లిఫ్టింగ్ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి వద్ద నుంచి సుమారు ₹20,49,500 విలువైన 141.350 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.​కేసు వివరాలు:​గత నెల (జనవరి 24, 2026)న అమలాపురం హైస్కూల్ సెంటర్ నుండి గోఖలే సెంటర్ వరకు ఆటోలో ప్రయాణిస్తున్న తాటికొండ సత్యదేవి అనే మహిళ హ్యాండ్ బ్యాగ్ నుండి గుర్తు తెలియని వ్యక్తులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో మతిభ్రమించిన బిజెపి,టిఆర్ఎస్ నాయకులు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ కాంగ్రెస్ పార్టీపై అబదప్పు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదు* *రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి* హెచ్చరికఈరోజు సోమవారం రోజున జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపల, గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విక్రమ్ కాలేజ్ పరీక్షా కేంద్రంలో సత్యం విద్యార్థులు

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 23 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరు పేట మున్సిపాలిటీ పరిధిలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం తీసుకువచ్చారు. ఒక కాలేజ్ సంబంధించిన వారిని వివిధ పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాసే విధంగా ఇంటర్ బోర్డు అధికారులు ఎప్పటినుంచో జంబ్లింగ్ విధానం ప్రవేశపెట్టారు. సూళ్లూరుపేటలో ఇంటర్మీడియట్ పరీక్షల కోసం మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ గురుకుల పాఠశాల, విక్రమ్ కళాశాల పరీక్షా కేంద్రాలకు ఎంపిక

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సమాఖ్య సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి భైంసా మండలంలోని సిద్దూర్ , టాక్లి ,లింగా గ్రామలలో మహిళా సమాఖ్య సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ నిర్వహించి, పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, విద్యా రంగం మరియు మహిళా సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం

Scroll to Top