PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

సూళ్లూరుపేట పురపాలక సంఘం నందు E- వేస్ట్ సేకరణ

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 21 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకాముగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర (SASA) కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 10 మరియు 20 తారీఖు న E-వేస్ట్ సేకరణ జరుగుతుంది. సూళ్లూరుపేట పురపాలక సంఘం తేదీ: 20.02.2026 శుక్రవారం న సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం అయినటువంటి e-వేస్ట్ నిర్వహణపై ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం జరిగినది. ఇంటింటి నుండి పారిశుధ్య కార్మికుల ద్వారా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిజామాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ సరికొత్త బాట: మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉమారాణి

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ ​నిజామాబాద్, నగర పాలక సంస్థలో సరికొత్త అధ్యాయం మొదలైంది. నిజామాబాద్ నగర మేయర్‌గా ఉమారాణి అత్యంత వైభవంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మరియు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన మేయర్, డిప్యూటీ మేయర్‌లకు శుభాకాంక్షలు తెలియజేశారు.​ఈ సందర్భంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మనసున్న మహారాజు మా కెపి అన్న

గుడి అభివృద్ధికి ₹11,000 విరాళం ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) లక్ష్మీదేవుని పల్లి గ్రామంలో జరుగుతున్న దేవాలయ అభివృద్ధి మరియు ప్రతిష్టాపన కార్యక్రమాలకు మద్దతుగా కేపీ గారు గుడికి ₹11,000 (పదకొండు వేల రూపాయలు) విరాళంగా అందజేశారు.ముస్లిం సమాజానికి చెందిన ఆయన, మత భేదాలు లేకుండా గ్రామ అభివృద్ధి మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సహకరించడం నిజమైన సామరస్యానికి నిదర్శనమని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.“మతాలు వేరు అయినా మనసు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతు సంబరాల్లో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

మాజీ జడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కేశంపేట మండల పరిధిలోనీ కాకునూర్ గ్రామంలో శ్రీ మహాలింగేశ్వర స్వామి సన్నిధిలో బండలాగుడు పోటీలను ప్రారంభించారు. బండ లాగుడు పోటీలొ అంతర్ రాష్ట్ర ఒంగోలు గీత్తలు మరియు నగర్ కర్నూల్. నంద్యాల వాసుల గీత్తలు పోటీలలొ పాల్గొన్నారు.మొత్తం ఎనిమిది జతలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో పాటు పాల్గొన్న కేశంపేట

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ తోనే నిరుపేదల కల సాకారం

ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నందిగామ,కొత్తూరు మండలం లో సుడిగాలి పర్యటన కొత్తూరు మండలంలో 9.92 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుపేదల కల సాకారం అవుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.నందిగామ, కొత్తూరు మండలంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలలో

Scroll to Top