PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా లో విజుమోని శాఖ ప్రారంభం

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులు నీటి డిస్పెన్సర్ల పంపిణీ *భైంసా పట్టణంలో విజ్ మోని సంస్థ యొక్క నూతన శాఖను జోనల్ హెడ్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు.అడ్రస్ కునాల్ కాంప్లెక్స్ ఎల్ఐసి భవనం పక్కన బస్టాండ్ రోడ్ బైంసా ఈ సందర్భంగా జోనల్ హెడ్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, భైంసా మరియు పరిసర ప్రాంత ప్రజలకు అంతర్జాతీయ […]

ఆంధ్రప్రదేశ్

గంధం పల్లం రాజుని మర్యాదపరంగా కలిసిన సినీ నటుడు పృథ్వీరాజ్

పయ సూర్యుడు ఫిబ్రవరి 21 ముమ్మిడివరం ప్రతినిధి డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ ప్రధాన కార్య దర్శి గంధం పల్లం రాజు ను వారి స్వగృహం నందు స్నేహ పూర్వకంగా కలిసి అభినందలు తెలిపిన ప్రముఖ తెలుగు సినీ నటుడు, జనసేన నాయకులు పృథ్వి రాజ్. ఈ స్నేహపూర్వక భేటీలో మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, బిజెపి సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు, మండేల బాబీ, కొమ్ముల సురేష్, ఆశెట్టి ఆదిబాబు,

ఆంధ్రప్రదేశ్

సూళ్లూరుపేట పురపాలక సంఘం నందు E- వేస్ట్ సేకరణ

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 21 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకాముగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర (SASA) కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 10 మరియు 20 తారీఖు న E-వేస్ట్ సేకరణ జరుగుతుంది. సూళ్లూరుపేట పురపాలక సంఘం తేదీ: 20.02.2026 శుక్రవారం న సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం అయినటువంటి e-వేస్ట్ నిర్వహణపై ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం జరిగినది. ఇంటింటి నుండి పారిశుధ్య కార్మికుల ద్వారా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిజామాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ సరికొత్త బాట: మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉమారాణి

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ ​నిజామాబాద్, నగర పాలక సంస్థలో సరికొత్త అధ్యాయం మొదలైంది. నిజామాబాద్ నగర మేయర్‌గా ఉమారాణి అత్యంత వైభవంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మరియు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన మేయర్, డిప్యూటీ మేయర్‌లకు శుభాకాంక్షలు తెలియజేశారు.​ఈ సందర్భంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మనసున్న మహారాజు మా కెపి అన్న

గుడి అభివృద్ధికి ₹11,000 విరాళం ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) లక్ష్మీదేవుని పల్లి గ్రామంలో జరుగుతున్న దేవాలయ అభివృద్ధి మరియు ప్రతిష్టాపన కార్యక్రమాలకు మద్దతుగా కేపీ గారు గుడికి ₹11,000 (పదకొండు వేల రూపాయలు) విరాళంగా అందజేశారు.ముస్లిం సమాజానికి చెందిన ఆయన, మత భేదాలు లేకుండా గ్రామ అభివృద్ధి మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సహకరించడం నిజమైన సామరస్యానికి నిదర్శనమని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.“మతాలు వేరు అయినా మనసు

Scroll to Top