PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తాగునీటి సమస్య పరిష్కారం కోసం భైంసా పట్టణానికి 28 కోట్ల నిధుల విడుదల

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. అమృత్ మహోత్సవ్ ద్వారా మహాదేవ్ చెరువు ఆధునికరణకు 2కోట్ల 14 లక్షలు భైంసా పట్టణం లోని కాలనీల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం యూ ఐ డి. ఎఫ్. పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులు నేషనల్ హోసింగ్ బ్యాంక్ కలిపి 28 కోట్ల రూపాయల నిధులు విడుదలైనట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలియజేశారు.. భైంసా లోని ఎస్. ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సదర్మాట్ బ్యారేజీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. నిర్మల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 16 న నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మక సదర్మాట్ బ్యారేజీని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి బుధవారం బ్యారేజీ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి హెలిప్యాడ్, ప్రారంభోత్సవ వేదిక, భద్రతా ఏర్పాట్లు, బ్యారేజీ గేట్లను పరిశీలించారు.బ్యారేజీ ఆయకట్టు రైతాంగ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పొగమంచులో వాహనాలతో సాహసం వద్దు.. మంచు తగ్గాకే కదలండి!

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 14 తెలంగాణ స్టేట్ శ్రీనివాస్ రెడ్డి సంక్రాంతి సంబరం విషాదం కాకూడదు.. పండుగ నాడు పల్లెకు చేరాలన్న ఆత్రుత, మీ ప్రాణాల మీదకు తేకూడదు! ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కమ్మేసిన దట్టమైన పొగమంచు.. మృత్యువుకు ముసుగులా మారింది. ఎదురుగా ఏముందో కనిపించని ఈ పరిస్థితిలో డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం.పొగమంచులో సొంత వాహనాల్లో ప్రయాణం వద్దు. తెల్లవారుజామున లేదా అర్ధరాత్రి వేళల్లో సాహసం చేయకండి. దయచేసి పొగమంచు పూర్తిగా తగ్గి, రోడ్డు స్పష్టంగా కనిపించిన తర్వాతే మీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నాదెండ్ల వారి కండ్రిగ గ్రామంలో ఉదయం కలకలం

పయనించే సూర్యుడు జనవరి 14 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మండలం నాదెండ్ల వారి కండ్రిగ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి చెంగాలమ్మ గుడి సమీపంలో అనుమానాస్పదంగా ఉరివేసుకొని మృతి చెందిన ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పొలాలకు వెళ్లిన గ్రామస్థులు ఘటనను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాడికి వాసవి మాత ఆలయమును సందర్శించిన తాడిపత్రి మార్కెట్ యార్డ్ చైర్మన్

పయనించే సూర్యుడు 13 యాడికి మండల రిపోర్టర్ శర్మస్ వలి యాడికి ఆర్యవైశ్యుల ఆడబిడ్డ తాడిపత్రి మార్కెట్ యాడ్ చైర్మన్ భూమా రాగిణి యాడికి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలను సందర్శించారు వారిని యాడికి ఆర్యవైశ్య సంఘం యాడికి ఆర్యవైశ్య మహిళా సంఘం వారు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అర్చన కార్యక్రమాలు ముగించి నా అనంతరం ఆర్యవైశ్య మహిళల చే పూలమాలలు ఫ్లవర్ బొకేలు దుశ్యాలవాలతో ఘనంగా సత్కారం స్వీకరించారు ఈ కార్యక్రమంలో యాడికి ఆర్యవైశ్య

Scroll to Top