PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రతి నీటి చుక్క విలువైనది ఆ నీరు వృధా అవుతుంది మహాప్రభో

పయనించే సూర్యుడు ఏప్రిల్ 17 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ పక్కన చందన షాపింగ్ మాల్ సమీపంలో మున్సిపల్ నీటి పైప్ డ్యామేజ్ కావడంతో భారీగా నీరు లీక్ అవుతోంది.రోజులుగా నీరు వృథా అవుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.వేసవి కాలం ప్రారంభమవుతున్న ఈ సమయంలో ప్రతి చుక్క నీరు కీలకమని ప్రజలు చెబుతున్నారు.అయినా సరే ఇలాంటి సమస్యలను నిర్లక్ష్యం చేయడం ప్రజలను అసహనానికి గురిచేస్తోంది.ప్రభుత్వం నీటి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దీర్ఘ‌కాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల‌ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డిమాండ్‌ మ‌ధ్యాహ్న భోజ‌న విరామ స‌మ‌యంలో అధికారుల‌కు విన‌తిప‌త్రాలు {పయనించే సూర్యుడు }{ఏప్రిల్ 18మక్తల్ } ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ రోజు తెలంగాణ ఎంప్లాయిస్ టీచర్స్ & పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ జేఏసీ) పిలుపులో భాగంగా శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో …మక్తల్..తహసీల్దార్ సతీష్ కుమార్ కు వినతిపత్రం అందించడం జరిగిందని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా టీజీఈజేఏసీ ప్రకటించిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మార్క్ ఫేడ్ ఎండి ని కలిసిన ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

మొక్కజొన్న సబ్ సెంటర్లఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి అవసరమైన చోట్ల సబ్ సెంటర్లు ప్రారంభిస్తాం మొక్కజొన్న రైతుల పంటను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తామని, ఈపాటికి అన్ని మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ లో మార్క్ఫెడ్ డిఎం శ్రీనివాస్ రెడ్డిని కలిసిన సందర్భంగా మాట్లాడారు. ముధోల్ నియోజకవర్గం లో ఎక్కువ మొత్తంలో మొక్కజొన్న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మార్క్ ఫెండ్ ఎండి శ్రీనివాస్ రెడ్డి ని కలిసిన మాజీ ఎంపీపీ రమణ రావు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి కొనుగోలు కేంద్రల ఏర్పాటుకు •ప్రతిపధనలు,,, రెండు మూడు రోజుల్లో కొనుగోలు •కేంద్రంలు ఏర్పాటు కు సిద్ధం చేస్తాం •మార్క్ ఫెడ్ ఎండి కుంటాల మండల రైతులకు అన్ని •విధులుగ అండగా ఉంటాం జీవీ •రమణ రావు,,,, *కుంటాల మండల మాజీ ఎంపీపీ రమణ రావు, హైదరాబాద్ లోని (మార్క్ ఫెడ్ ఎండి శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో కలసి మొక్క జొన్న సన్ ఫ్లావర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కందుకూరి వీరేశలింగం పంతులువారి జయంతి సందర్భంగా ఘన నివాళి

పయ నించే సూర్యుడు ఏప్రిల్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కీర్తిశేషులు .నవయుగ వైతాళికులు కందుకూరి వీరేశలింగం పంతులు వారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు తెలుపుకున్నాం రోటరీ క్లబ్ రాజమహేంద్రవరం ఐకాన్ చాటర్ ప్రెసిడెంట్ రొటేరియన్ తీగెల రాజా, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు మహిళలు ముందంజలో నడవడానికి.. శ్రీ వీరేశలింగం పంతులు గారి సంస్కరణలు ఎంతో ఉపయోగ కరమైనవి వారు సూచించింది ఈ సమాజానికి మంచి మార్పుకు నాంది పలికింది

Scroll to Top