PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రోటోకాల్ పాటించని అధికారుల పై చర్యలు తీసుకోవాలి. : మార్కెట్ కమిటీ డైరెక్టర్భూతరాజు ఆంజనేయులు.

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 28. గుండ్రపల్లి ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వం నుండి 20 లక్షల రూపాయలు మంజూరు కాగా, ఈ రోజు స్థానిక సర్పంచ్,దీని పరిధిలోని కస్థాల,ఉడుతలపల్లి, పడమటితాల్ల సర్పంచులు, మరియు గుండ్రపల్లి గ్రామంలో ఉన్న మిగిలిన ప్రజా ప్రతినిధులు గానీ సంబంధిత ఇంజినీరినీరింగ్ అధికారులు లేకుండా మెడికల్ అధికారి మరియు తహశీల్దారు మరియు బీఆర్ఎస్ పార్టికి చెందిన నాయకుడు అనిల్ రావు తో కలసి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించినారు. కావున […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చండూరు మున్సిపాలిటీ ప్రజల నీటి సమస్యను తీర్చిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .

చండూరు మున్సిపాలిటీలో 6వ,3వ,వార్డు ప్రజల దాహర్తి తీర్చిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి . పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 28. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చండూరు మున్సిపాలిటీలో నెలకొన్న దీర్ఘకాలిక నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. స్థానికుల దాహార్తిని తీర్చేందుకు మంచినీటి సరఫరా మెరుగుపరచడంపై దృష్టి సారించారు. వేసవిలో తాగునీటి ఎద్దడితో నీరు లేక అల్లాడుతున్న 6వ, 3వ వార్డ్ ప్రజలు సమస్య ఉందని చెప్పగానే బోర్లు వేయించి మంచి నీటి సమస్యను తీర్చిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లక్ష్మినరసింహా స్వామి కృపతో ప్రజల కోరికలు నిరవేరాలి

ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి బైర్ ఖాన్ పల్లిలో లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రత్యేక పూజాకార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి అపార కృపాకటాక్షాలతో సమస్త ప్రజల హృదయాల్లోని శుభకోరికలు నెరవేరి,ప్రతి ఇంటిలో ఆనందం,ఐశ్వర్యం,ఆరోగ్యం,శాంతి సమృద్ధిగా వెల్లివిరియాలి కోరుకున్నారు ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.కేశంపేట మండలం బైర్ఖాన్ పల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ భైరఖాన్ పల్లి శ్రీ లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, బీఆర్ఎస్ శ్రేణులు కేశంపేట మండలం బైరఖాన్‌పల్లి గ్రామంలో ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి బ్రహ్మోత్సవాలలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, కేశంపేట మండలం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బూర్గుల సంత ప్రారంభోత్సవానికి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అందే మోహన్ కు ఆహ్వానం

( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం బూర్గుల గ్రామంలో మార్చి నెల ఐదో తేదీ గురువారం నుండి ప్రతివారం గురువారం రోజున అంగడి సంత నిర్వహించనున్నారు. అంగడి ( సంత) ప్రారంభోత్సవానికి షాద్నగర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అందే మోహన్ ను ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా సంతకు సంబంధించిన కరపత్రాలను మున్సిపల్ వైస్ చైర్మన్ వందేమోహన్ కు అందించారు. ఈ కార్యక్రమంలో

Scroll to Top