PS Telugu News
Epaper

క్రైమ్-న్యూస్

క్రైమ్-న్యూస్

కొత్త వధువు పై భర్త దారుణ వేధింపులు – పోలీస్ దర్యాప్తు ప్రారంభం

పయనించే సూర్యుడు న్యూస్ :ఆమెకు 6 నెలల క్రితమే పెళ్లైంది. జీవితాన్ని ఎంతో ఊహించుకుంది. కానీ అత్తగారింట్లో అడుగుపెట్టగానే ఆమె ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. భర్త, అత్తమామల వేధింపులతో ఆమె నిత్యం నరకం అనుభవించిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ క్రమంలో ఆమె కఠిన నిర్ణయం తీసుకుంది. అసలు ఏం జరిగిందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..అదనపు కట్నం, అనుమాన వేధింపులు ఒక నవ వధువు జీవితాన్ని ఆరు నెలల్లోనే బలి తీసుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం […]

ఆంధ్రప్రదేశ్, క్రైమ్-న్యూస్

విద్యార్థిని మృతితో కలకలం – స్కూల్‌ హాస్టల్ రూమ్‌లో దాగి ఉన్న రహస్యమేమిటి?

పయనించే సూర్యుడు న్యూస్ :విద్యార్థిని అనుమానాస్పద మృతి కడపలో ఉద్రిక్తతకు దారి తీసింది. పులివెందులకు చెందిన జస్వంతి. కడప శివారులోని చైతన్య రెసిడెన్షియల్ క్యాంపస్ K7 లో 9వ తరగతి చదువుతోంది. ప్రస్తుతం స్కూల్‌లో SA-1 పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జస్వంతి ఉదయం కళ్లు తిరిగి పడిపోయిందని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది స్కూల్ యాజమాన్యం. ఆస్పత్రికి తీసుకువెళ్తున్నామని అక్కడకు రావాలని చెప్పారు. అయితే తాము ఆస్పత్రికి వచ్చిన తర్వాత..తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోయిందని చెప్పారంటూ

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

ఢిల్లీ పేలుడు వెనుక పెద్ద నెట్వర్క్‌! పుల్వామా కనెక్షన్‌తో కలకలం!

పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీ ఎర్రకోట దగ్గర రన్నింగ్‌ కారులో బాంబు పేలిన ఘటనలో మృతుల సంఖ్యపెరిగింది. ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కి చేరింది. ఈ ఘటనలో ఇప్పటికే.. 9 మంది మరణించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. మరో 17 మందికి LNJP ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఈ పేలుడులో అమోనియం నైట్రేట్‌ వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టిన అధికారులు.. ఉగ్రవాద చర్యగా అనుమానిస్తున్నారు.

క్రైమ్-న్యూస్

“సారీ అమ్మ.. మీ కలలు నెరవేర్చలేను” – NEET విద్యార్థి ఆత్మహత్య

పయనించే సూర్యుడు న్యూస్ :జోష్‌ మూవీ మీరు అందరూ చూసే ఉంటారు. ఆ మూవీలో చదువు ఒత్తిడి తట్టుకోలేక ఒక విద్యార్థి సూసైడ్‌ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటనను వివరిస్తూ నాగచైతన్య ఒక డైలాగ్ చెప్తాడు గుర్తుందా? అచ్చం అలాంటి ఘటనే ఇక్కడ కూడా రిపీట్ అయింది. చదువు ఒత్తిడి తట్టుకోలేక ఒక నీట్‌ విద్యార్థి సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. నోట్‌లో ఆ విద్యార్థి రాసిన లైన్స్‌ చదివిన ప్రతి ఒక్కరి గుండె

క్రైమ్-న్యూస్

ఆత్మీయుల మధ్య ఘోరం: ప్రియుడి సహకారంతో భార్య భర్త హత్య చేసిన ఘటన

పయనించే సూర్యుడు న్యూస్ :యూపీలో దారుణం చోటు చేసుకుంది. మీరట్‌కు చెందిన అంజలి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఓ మహిళ తన ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకున్న భర్తను భర్తను ప్రియుడితో హత్య చేయించింది. ఆ వ్యక్తి మృతదేహం అతని గ్రామ శివారులో ఉన్న పొలంలో గుర్తించారు. అంజలి తన భర్త రాహుల్‌తో కలిసి ఇన్ స్టా రీల్స్ చేసేది. నువ్వు అందంగా ఉన్నావ్.. నీ భర్త అంకుల్ లా

Scroll to Top