PS Telugu News
Epaper

క్రైమ్-న్యూస్

క్రైమ్-న్యూస్

అప్పు ఇవ్వలేదని హత్య..!తల్లి ఎదుటే దారుణం

పయనించే సూర్యుడు న్యూస్ :అప్పు ఇప్పించలేదని అడ్డంగా నరికేశారు.. బంధువులే బంధుత్వాన్ని మరిచి కిరాతకంగా పొడిచేశారు. కళ్ల ముందే కన్నబిడ్డ రక్తపు ముడుగులో కొట్టుకొని చనిపోవడం చూసి ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఇక కొడుకు తిరిగి రాడని తెలిసి శోక సంద్రంలో మునిగిపోయింది. అప్పు ఇప్పించకపోవడం ఒక్కటేనా ఇంకా ఏమైనా కారణాలున్నాయా.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.గుంటూరు జిల్లా దుగ్గిరాల రజక కాలనీలో నివాసం ఉండే వీరబాబు తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. అయితే తెలిసిన వాళ్లకి […]

క్రైమ్-న్యూస్

15 ఏళ్ల క్రితం కన్నీరు పెట్టించిన సంఘటన.. మళ్లీ తెరపైకి నాగవైష్ణవి పేరుతో

పయనించే సూర్యుడు న్యూస్ :15ఏళ్ల క్రితం జరిగిన ఘోరం….తెలుగు రాష్ట్రాలను కలవరపరిచిన నేరం. ఆస్తుల కోసం పదేళ్ల పాపను ఫర్నేస్‌లో వేసి కాల్చి బూడిద చేసిన దారుణం. విజయవాడలో కిడ్నాప్‌ చేసి గుంటూరులో కడతేర్చిన వైనం…అందరిని కంటతడి పెట్టించింది. ఆ నాగ వైష్ణవి సోదరుడు ఇప్పుడు తమకు రక్షణ కావాలంటున్నాడు? తమను కాపాడాలంటున్నాడు? అదే కథ, పాత పగ రిపీటవుతుందని భయపడుతున్నాడు.నాగ వైష్ణవి హత్య కేసులో.. ఇప్పుడు హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన పంది వెంకట్రావుతో తమకు ప్రాణహాని

క్రైమ్-న్యూస్, తెలంగాణ

కొత్త కలెక్టర్‌గా నటించి ప్రజలను మోసగించిన మహిళ.. పట్టుబడిందా?

పయనించే సూర్యుడు న్యూస్ :ఐపీఎస్‌​ ఉద్యోగాల కోసం దేశవ్యాప్తంగా ఎంత కంపిటిషన్ ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఈ ఉద్యోగాలు సాధించడం అంత తేలికైన విషయం కాదు. ఎంతో కష్టపడితే కానీ వీటిని సాధించడం కష్టం. అహర్నిశలు శ్రమిస్తే తప్పా ఈ ఉద్యోగాలు రావు. వీటి కోసం ఏళ్లకేళ్లు ప్రయత్నిస్తున్న వారు ఎందరో ఉన్నారు.  కానీ ఓ మహిళ వన్ డేలో కలెక్టర్ అయింది. అవును మీరు చదువుతున్నది నిజమే. ఎన్నిస్లారు ప్రయత్నించిన ఉద్యోగం రాకపోవడంతో ఎవరు కలలో

ఆంధ్రప్రదేశ్, క్రైమ్-న్యూస్

బాపట్ల ఘోర రోడ్డు ప్రమాదం – బాధితుల పరిస్థితి విషాదకరం

పయనించే సూర్యుడు న్యూస్ :ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని క్లాక్‌ టవర్‌ చౌరస్తాలో అతివేగంగా వచ్చిన బైక్‌.. లారీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇద్దరూ గుంటూరు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గుంటూరు జిల్లా కొరిటపాడుకు చెందిన షేక్‌ రిజ్వాన్‌ (21), చింతల నాని (21) సూర్యలంక బీచ్‌కి వెళ్లారు. అయితే బీచ్‌ మూసివేయడంతో తిరిగి గుంటూరుకి బయల్దేరారు.ఈ క్రమంలో అర్ధరాత్రి బాపట్లకు చేరుకున్నారు.

క్రైమ్-న్యూస్

భర్త ఎఫైర్ వివాదం – భార్య బంధువుల దాడి, ఘర్షణలో తుది పరిణామం!

పయనించే సూర్యుడు న్యూస్ :భర్త వివాహేతర సంబంధం రెండు కుటుంబాల్లో పెను రచ్చకు కారణమైంది. ఏకంగా వేటకొడవళ్లతో దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. ఘటనలో భర్త తరఫున కుటుంబ సభ్యులు ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.. వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని సంజాపూర్ ఏరియాకు చెందిన గుర్రం మల్లేష్ కు రెండెళ్ల క్రితం వెల్దండ మండలంలోని చెర్కూర్ గ్రామానికి చెందిన శిరీష తో వివాహం జరిగింది. వీరికి

Scroll to Top