PS Telugu News
Epaper

జాతీయ-వార్తలు

జాతీయ-వార్తలు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫైనల్ స్టేజ్ పోలింగ్ ప్రారంభం

పయనించే సూర్యుడు న్యూస్ :బీహార్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ 122 స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం ఉదయమే ప్రారంభం అయిన పోలింగ్.. ప్రశాంతమైన వాతావరణంలో పెద్ద ఎత్తున కొనసాగుతోంది. మొదటి దశలో, 121 స్థానాలకు ఓటింగ్ నిర్వహించారు. ఇందులో 65% కంటే ఎక్కువ పోలింగ్ జరిగింది. ఈ దశలో 122 స్థానాల్లో 1,302 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 3 కోట్ల 70 లక్షల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. వీరిలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ […]

జాతీయ-వార్తలు

«ఢిల్లీ పేలుడు ఘటన: అధికారుల స్పందనపై ప్రధాని మోదీ నిరుత్సాహం»

పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీలో పేలుడు ఘటన వెనక ఉన్నవారిని చట్టం ముందు నిలబెడతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ దాడిని భారత ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ రెండు రోజుల రాష్ట్ర పర్యటన కోసం భూటాన్‌కు వెళ్లారు. భూటాన్ పర్యటనలో భాగంగా ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ… ఢిల్లీ పేలుడు ఘటనపై తొలిసారిగా బహిరంగంగా స్పందించార. ‘‘ఈరోజు నేను చాలా భారమైన హృదయంతో మాట్లాడుతున్నాను. నిన్న సాయంత్రం

జాతీయ-వార్తలు

ఢిల్లీలో భద్రతా కారణంగా ఎర్రకోట నవంబర్ 13 వరకు బంద్!

పయనించే సూర్యుడు న్యూస్ : దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఢిల్లీలో జరిగిన పేలుడు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఊహించని పరిణామం అందరిలో భయబ్రాంతులకు గురి చేసింది. ఈ సందర్భంగా ఎర్రకోటను నవంబర్ 11 నుండి నవంబర్ 13వ తేదీ వరకు మూడు రోజులపాటు సందర్శకుల కోసం మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. నిన్న సాయంత్రం ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపైన దర్యాప్తు జరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దర్యాప్తు బృందాలు సంఘటనా స్థలాన్ని

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

ఢిల్లీ పేలుడు వెనుక పెద్ద నెట్వర్క్‌! పుల్వామా కనెక్షన్‌తో కలకలం!

పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీ ఎర్రకోట దగ్గర రన్నింగ్‌ కారులో బాంబు పేలిన ఘటనలో మృతుల సంఖ్యపెరిగింది. ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కి చేరింది. ఈ ఘటనలో ఇప్పటికే.. 9 మంది మరణించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. మరో 17 మందికి LNJP ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఈ పేలుడులో అమోనియం నైట్రేట్‌ వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టిన అధికారులు.. ఉగ్రవాద చర్యగా అనుమానిస్తున్నారు.

జాతీయ-వార్తలు

ఢిల్లీ పేలుడు ఘటనపై సెన్సేషనల్ రివీలేషన్స్ – పోలీసులు కీలక ఆధారాలు సొంతం చేసుకున్నారు!

పయనించే సూర్యుడు న్యూస్ :దేశ రాజధాని ఢిల్లీలో భారీ బాంబు పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ చేసిన ఓ ఐ20 కారులో బాంబు అమర్చినట్టు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. నిన్న( సోమవారం) సాయంత్రం 6:52 గంటలకు జరిగిన పేలుడు ఘటనకు కొన్ని క్షణాల ముందు ఓ వ్యక్తి ఐ20 కారు నడుపుతున్న

Scroll to Top