PS Telugu News
Epaper

జాతీయ-వార్తలు

జాతీయ-వార్తలు

ఐపీఎల్‌లో సంజు శాంసన్ జాక్పాట్! రాజస్థాన్ రాయల్స్ ఇచ్చిన పారితోషికం చూసి అభిమానులు ఆశ్చర్యం!

పయనించే సూర్యుడు న్యూస్ : భారత క్రికెట్‌లో, ఐపీఎల్‎లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాళ్లలో ఒకరైన సంజు శాంసన్ ప్రస్తుతం తన విండో ట్రేడింగ్ కారణంగా వార్తల్లో నిలిచారు. మీడియా నివేదికల ప్రకారం.. చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా, శామ్ కరన్ స్థానంలో సంజు శాంసన్‌ను రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ గనుక నిజమైతే సంజు శాంసన్ ఐపీఎల్‌లో యెల్లో జెర్సీ ధరించడం ఇదే మొదటిసారి అవుతుంది. మరి […]

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

ధైర్యవంతుడైన యువకుడు! కళ్లల్లో కారం కొట్టి చోరీకి ప్రయత్నించిన మహిళను పట్టేశాడు

పయనించే సూర్యుడు న్యూస్ :ఓ బంగారం దుకాణంలోకి కస్టమర్‌లా వెళ్లిన ఓ మహిళ కౌంటర్‌లో ఉన్న యువకుడికి కళ్లల్లో కారం కొట్టింది. నగల షాపులో చోరీ చేయాలని భావించింది. అయితే, వెంటనే తేరుకున్న ఆ యువకుడు ఆ మహిళ తుక్కు రేగ్గొట్టాడు. ఆమెపై పిడిగుద్దులు కురిపించాడు.గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె ముఖంపై 25 సెకన్లలో దాదాపు 20 పిడిగుద్దులు కురిపించాడు. ఈ ఊహించని పరిణామానికి

జాతీయ-వార్తలు

భారత క్రికెట్ షాక్: చిన్న జట్ల చేతుల్లో చిత్తుగా ఓడిపోతున్న భారత్

పయనించే సూర్యుడు న్యూస్ :Hong Kong Sixes 2025 టోర్నీలో భారత్‌కి దారుణ పరాజయాలు.. నేపాల్ చేతుల్లో 92 పరుగుల తేడాతో ఘోర పరాభవాన్ని చవిచూసిన భారత జట్టు..ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా ఎదిగింది భారత్. టీ20 వరల్డ్ కప్ 2024, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025, మహిళల అండర్19 వరల్డ్ కప్, మహిళల వన్డే వరల్డ్ కప్ టైటిల్స్‌ని గెలిచిన భారత జట్టు, ఆస్ట్రేలియా టూర్‌లో టీ20 సిరీస్‌లోనూ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది.

జాతీయ-వార్తలు

శీతాకాల సెషన్ షెడ్యూల్ ఫిక్స్, పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం ఎప్పుడు?

పయనించే సూర్యుడు న్యూస్ :పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు వాడివేడిగా ప్రారంభం కాబోతున్నాయి. డిసెంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 19 వరకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతాయని కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. అన్ని అంశాలపై చర్చించేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు. శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అమెరికా సుంకాలతో పాటు ఇతర అంశాలపై సమావేశాల్లో కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1న ప్రారంభమై డిసెంబర్ 19

జాతీయ-వార్తలు

జమ్మూ కాశ్మీర్‌లో సైనికుల కీలక ఆపరేషన్: ఉగ్రవాదుల హత్యతో విపత్తు నివారణ

పయనించే సూర్యుడు న్యూస్ :జమ్మూకాశ్మీర్‌లో భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ పింపుల్ కొనసాగుతోంది. కుప్వారాలోని కేరన్ సెక్టార్‌లో చొరబడిన  ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. దేశంలోకి ఉగ్రవాదులు చొరబాటుకు యత్నిస్తున్నారని, పక్కా  ఇంటలిజెన్స్ ఏజెన్సీల నుంచి వచ్చిన పక్కా సమాచారం మేరకు.. నిన్న (నవంబర్ 7)‘ ఆపరేషన్ పింపుల్’ను ప్రారంభించింది. మొదటగా భారత సైన్యం అనుమాస్పద కదలికలను గుర్తించాయి. అనంతరం ‘ఆపరేషన్ పింపుల్’ను దళాలు ప్రారంభించాయి. ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో.. సైన్యం కూడా ఎదురుకాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో

Scroll to Top