PS Telugu News
Epaper

జాతీయ-వార్తలు

జాతీయ-వార్తలు

మోదీ హెచ్చరిక – సంస్కృతి, విశ్వాసం పరిరక్షణకు ప్రజల పిలుపు

పయనించే సూర్యుడు న్యూస్ :బీహార్‌ ఎన్నికల సందర్భంగా అరారియాలో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. మహా కూటమిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్-ఆర్జేడీ కూటమికి దేశ భద్రత గురించి మాత్రమే కాకుండా దాని విశ్వాసం గురించి కూడా ఎటువంటి ఆందోళన లేదని ఆయన అన్నారు. మన సంస్కృతి, విశ్వాసాన్ని అగౌరవపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, కాంగ్రెస్ నాయకులు బీహార్‌కు వచ్చి ఛఠీ మైయా పూజను డ్రామా […]

జాతీయ-వార్తలు

అమెరికా ‘యుద్ధ సిద్ధం’ –హై అలర్ట్‌

పయనించే సూర్యుడు న్యూస్ :ఏ క్షణాన్నైనా మొదటి క్షిపణి ప్రయాణించే అవకాశం ఉంది. ఒక తప్పు నిర్ణయం, ఒక తప్పు అంచనా ప్రపంచాన్ని మళ్లీ అగ్నిగుండంలోకి నెట్టేసే ఛాన్స్ ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచం మరోసారి యుద్ధపు నీడలోకి జారిపోతోంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విషయంలో వెనిజుయెలాపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్‌ కరీబియన్‌ సముద్ర జలాల్లో డ్రగ్స్‌ను తరలిస్తున్న పడవల పై దాడులు చేయించారు. యుద్ధ నౌక ‘యూఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ’ను వెనిజుయెలా సమీపానికి

జాతీయ-వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ – భీకర కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి

పయనించే సూర్యుడు న్యూస్ :ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా తార్లగూడెం పరిధి మరికెళ్ల అడవుల్లో భద్రతా బలగాలతో జరిగిన ఎన్ కౌంటర్‌లో మరో నలుగురు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా తార్లగూడెం పరిధిలోని మరికెళ్ల అడవుల్లో భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఈ కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.  మద్దేడు ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం-మరికెళ్ల అడవుల్లో భద్రతా బలగాలు

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

నమ్మిన భార్య చేతిలో భర్త ప్రాణాలు… దృశ్యం కథను తలపించే భయంకర సంఘటన!

పయనించే సూర్యుడు న్యూస్ :గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పోలీసులు ఏడాది క్రితం జరిగిన హత్య కేసును ఛేదించారు. ఒక మహిళ, తన ప్రేమికుడు, అతని స్నేహితులతో కలిసి తన భర్తను హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని రహస్యంగా దాచిపెట్టారు. అచ్చం దృశ్యం సినిమాలో లాగా చిత్రీకరించి తప్పించుకుని తిరుగుతున్నారు. ఎట్టకేలకు పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తప్పిపోయిన వ్యక్తి కోసం పోలీసులు వెతుకులాట కొనసాగించారు. కానీ హత్య చాలా చాకచక్యంగా జరిగిందని పోలీసులు గుర్తించారు.

జాతీయ-వార్తలు

ఛాంపియన్ ప్లేయర్‌కు పెద్ద షాక్! ఫ్రాంచైజీలు రిటైన్ లిస్టులో లేకుండా చేశారు!

పయనించే సూర్యుడు న్యూస్ :ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026) కోసం ఐదు జట్ల రిటెన్షన్ జాబితాలు వెల్లడయ్యాయి. అయితే, ఆశ్చర్యకరంగా, 2025 ప్రపంచ కప్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దీప్తి శర్మ విడుదలవ్వడం గమనార్హం. దీంతో అంతా షాక్‌లో ఉన్నారు.ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026) వేలానికి ముందు, ఐదు ఫ్రాంచైజీలు నిలుపుకున్న ఆటగాళ్ల జాబితాను వెల్లడించారు. ఈసారి, అన్ని జట్లు గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లను నిలుపుకోవాల్సి ఉంటుంది. మిగిలిన ఆటగాళ్లందరినీ వేలానికి ఉంచుతారు.

Scroll to Top