PS Telugu News
Epaper

తెలంగాణ

తెలంగాణ

కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు – కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు

పయనించే సూర్యుడు 24 ఏప్రిల్ 20 26 నిజామాబాద్ స్టాఫ్ రిపోర్టర్ టి కే గంగాధర్ కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీల దుష్ప్రచారాన్ని తిప్పికొడతం ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ పై అసత్య ఆరోపణలు. కాళేశ్వరం ప్రాజెక్టుకు క్లీన్ చిట్ – తెలంగాణ రైతాంగం సాధించిన విజయమిది. కాళేశ్వరం రివర్స్ పంపింగ్ (SRSP పునరుజీవం ) లేకపోతే వరద కాలువలు నీళ్లు వచ్చేవా? రైతుల పక్షాన పోరాటం ఆపేది లేదు, తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే గుణపాఠం తప్పదు. భీంగల్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కిమ్స్ ప్రాంగణం లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవములు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 23 ముమ్మిడివరం ప్రతినిధి కిమ్స్ ప్రాంగణం లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవములు – రంగ రంగ వైభవంగా జరిగింది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం – 23 వ తేదీ గురు వారం స్వామి వారి గ్రామోత్సవం జరుగుతుంది. కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో గల శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మూడు రోజుల పాటు జరుగుచున్న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

షాద్నగర్ నియోజకవర్గం లో వివిధ వివాహ శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన షాద్నగర్ బిజెపి ఇంచార్జ్ అందె బాబన్న

( పయనించే సూర్యుడు ఏప్రిల్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) షాద్నగర్ నియోజకవర్గం లో జరిగిన వివిధ వివాహ శుభకార్యాలకు హాజరై రమ్య – స్వామి ముదిరాజ్ వివాహం బి ఎస్ ఆర్ గార్డెన్స్‌లో, శిరీష – చంద్రశేఖర్ వివాహం నూర్ ఫంక్షన్ హాల్‌లో, సాయిరాం ముదిరాజ్ – అర్చన వివాహం బి ఎస్ వై గార్డెన్స్‌లో, శివకుమార్ ముదిరాజ్ – శిరీష వివాహం ఎల్ ఎన్ గార్డెన్‌లో, నరేందర్ ముదిరాజ్ –

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎరుగట్ల మండలం దోంచందా గ్రామంలో సీజ్ చేసిన 200 ట్రాక్టర్ల ట్రిప్పుల ఇసుక బహిరంగ వేలం వెయ్యడం జరిగింది

పయనించే సూర్యుడు 23 ఏప్రిల్ 20 26 నిజామాబాద్ స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గంలో ఏరుగట్ల మండలంలో తేదీ 23 ఏప్రిల్ 20 26 గురువారం రోజున ఇసుక వేలం వెయ్యడం జరిగింది అందరికీ తెలియజేయునది ఏమనగా తేదీ. 15-4-2026 రోజున దోమచంద గ్రామంలో అక్రమంగా నిలువచేసిన, సీజ్ చేసిన 200 ట్రాకర్ ట్రిప్పుల ఇసుకను ఈరోజు ఇసుక ఉన్న ప్రదేశంలో బహిరంగ వేళము వేయడం జరిగినది. ఇట్టి వేలంలో ఎరుగట్ల గ్రామమునకు చెందిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిర్మల్ పోలీస్ మీ పోలీస్ బుధవారం వాయిదా పడిన భైంసా ప్రజావాణి రేపు కొనసాగింపు

భైంసా పట్టణంలో ప్రజావాణి కార్యక్రమం అనివార్య కారణాల వల్ల బుధవారం వాయిదా పడిన భైంసా ప్రజావాణి కార్యక్రమం,రేపు అనగా 24.04.2026 రోజున భైంసా క్యాంపు కార్యాలయంలో యథావిధిగా కొనసాగనుంది.జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్ రేపు భైంసా క్యాంపు కార్యాలయంలో ప్రజల ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించ గలరు.

Scroll to Top