PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

గ్రూప్ త్రి లొ సీనియర్ అకౌంట్ టెంట్ గా ఉద్యోగం సాధించిన ప్రశాంత్ కుమార్ రెడ్డి

//పయనించే సూర్యుడు// //న్యూస్ జనవరి 20// సత్యరం గ్రామం మగనూరు మండలం నారాయణ పేట జిల్లా పరిధిలో అడవి సత్యరం గ్రామ వ్యవసాయ కుటుంబనికి చెందిన తండ్రి లక్ష్మి కంత రెడ్డి తల్లి జయంతి పెద్ద కుమారుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి గ్రూప్ త్రి లో సీనియర్ అకౌంట్ టెంట్ గా జాయినింగ్ లెటర్ రావడం జరిగింది జాయినింగ్ లెటర్ రావడంతో అనేక ప్రజా ప్రతినిధులు కూడా ప్రశంసలు అందుకోవడం జరిగింది ప్రశాంత్ కుమార్ రెడ్డి కష్టపడి […]

వైరల్ న్యూస్

మొసళ్ల మధ్య నదిని దాటిన వానరసైన్యం

పయనించే సూర్యుడు న్యూస్ :ఒక చిన్న కోతి నీళ్లు తాగేందుకు నది ఒడ్డుకు చేరింది. అక్కడే పొంచి ఉన్న ఒక భారీ ఉప్పునీటి మొసలి మెరుపు వేగంతో దాడి చేసి ఆ కోతిని నోటితో కరుచుకుంది. ఈ దృశ్యాన్ని చూసిన మిగిలిన కోతులు భయపడి పారిపోలేదు. తమ సహచరుడు మృత్యువు నోట్లో చిక్కుకున్నాడని గ్రహించిన వానర సైన్యం.. ప్రాణాలకు తెగించి మొసలి ఉన్న ఆ ప్రమాదకరమైన నదిలోకి దూకాయి. మొసలి కోతి పిల్లను లోపలికి లాక్కెళ్లకుండా ఉండేందుకు..

వైరల్ న్యూస్

అసాధారణ ఆలోచనతో ఆకట్టుకున్న స్థానిక వృద్ధుడు

పయనించే సూర్యుడు న్యూస్ :సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చాలా మంది వింత వింత ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కొంత మంది సాదాసీదా రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటారు. మరికొందరు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొంత మంది ప్రాణాలు పోగొట్టుకోగా.. మరికొంతమంది గాయాలతో బయటపడ్డారు. తాజాగా ఓ తాత చేసిన చర్య చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఆయన బట్టతలనే ఆక్వేరియం చేయడం గమనార్హం. తన బట్టతలపై చేపల తొట్టిగా మార్చేశాడు.ఈ

వైరల్ న్యూస్

ప్రాణాపాయంలో ఉన్న పాముకు రక్షణ కల్పించిన వ్యక్తి

పయనించే సూర్యుడు న్యూస్ :సాధారణంగా మనుషులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలకు సంబంధించిన వార్తలను తరచుగా వింటూనే ఉంటాం. కానీ, ఒక పాము ఆత్మహత్య చేసుకోవడం లేదా అలా చేయడానికి ప్రయత్నించడం చూశారా? లేదా విన్నారా? అంటే చాలా మంది నుంచి లేదు అనే సమాధానమే వస్తుంది. తాజాగా, పాము ఆత్మహత్య చేసుకోబోతున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఆ పామును మృత్యువు నుంచి ఓ మనిషి కాపాడారు.ఆ వీడియోలో పాము తనను

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

భగీరత్‌పురలో కలుషిత నీటి ఘటన – 8 మంది మృతి, 64 మంది చికిత్స

పయనించే సూర్యుడు న్యూస్ :దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరమైన ఇండోర్‌లో దారుణం వెలుగు చూసింది. భగీరత్‌పురలో కలుషిత నీరు తాగి ఎనిమిది మంది మరణించారు. మరో 66 మందికి పైగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వివిధ ఆసుపత్రులలో చేరి చికిత్స పొందుతున్నారు. ముఖ్యమంత్రి మోహన్ ఈ విషయంపై దర్యాప్తుకు ఆదేశించారు. అయితే కలుషిత నీటి కారణంగా మూడు మరణాలు సంభవించాయని, ఐదుగురు గుండెపోటు కారణంగా చనిపోయారని అధికారులు పేర్కొన్నారు.ఇండోర్‌లో కలుషిత నీరు తాగి నలుగురు మరణించడం చాలా విచారకరం. సీఎం

Scroll to Top