గ్రూప్ త్రి లొ సీనియర్ అకౌంట్ టెంట్ గా ఉద్యోగం సాధించిన ప్రశాంత్ కుమార్ రెడ్డి
//పయనించే సూర్యుడు// //న్యూస్ జనవరి 20// సత్యరం గ్రామం మగనూరు మండలం నారాయణ పేట జిల్లా పరిధిలో అడవి సత్యరం గ్రామ వ్యవసాయ కుటుంబనికి చెందిన తండ్రి లక్ష్మి కంత రెడ్డి తల్లి జయంతి పెద్ద కుమారుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి గ్రూప్ త్రి లో సీనియర్ అకౌంట్ టెంట్ గా జాయినింగ్ లెటర్ రావడం జరిగింది జాయినింగ్ లెటర్ రావడంతో అనేక ప్రజా ప్రతినిధులు కూడా ప్రశంసలు అందుకోవడం జరిగింది ప్రశాంత్ కుమార్ రెడ్డి కష్టపడి […]




