PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

తీరానికి కొట్టుకొచ్చిన వింత జీవి… మత్య్సకారులు ఆశ్చర్యం

పయనించే సూర్యుడు న్యూస్ :సముద్రంలో మిలియన్ల కొద్ది జీవరాసులుంటాయి. చేపలు, రొయ్యలు, నత్తలు, తాబేళ్ళు. ఇలా అనేక రకాల జీవులు సముద్రంపై ఆధారపడి జీవిస్తుంటాయి. వాటిలో ఒక్కో జాతి ఒక్కో స్వభావం కలిగి ఉంటాయి. చేపల్లోనూ అనేక రకాలు ఉంటాయి. కొన్ని ప్రకృతి విపత్తుల సమయంలోనో, లేదా సముద్రంలో వచ్చే భారీ అలకారణంగా అవి ఒడ్డుకు చేరుతుంటాయి. వాటిని చూసిన జనాలు కూడా ఆచర్యపోతూ ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే విశాఖ తీరంలో వెలుగు చూసింది. ఒక […]

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

శ్మశానంలో అస్థికల చోరీ ఘటన- లాకర్ పగలగొట్టి అస్థికలు అపహరణ

పయనించే సూర్యుడు న్యూస్ :హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లా శ్మశానవాటికలో దుండగులు, అక్కడ లాకర్లను పగులగొట్టారు. అందులో ఓ వృద్ధురాలి అస్థికలను ఎతుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోలన్ జిల్లాలోని చంబాఘాట్ శ్మశానవాటిక ఆవరణలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. అస్థికలు భద్రపరిచే గది వైపు వెళ్లారు. అక్కడ ఉన్న ఒక లాకర్ తాళాన్ని పగులగొట్టారు. లోపల ఉన్న అస్థికల కుండను అపహరించారు.

తెలంగాణ, వైరల్ న్యూస్

లేడీస్ స్పెషల్ ప్లాన్ వైరల్.. కాఫీ నుంచి టిఫిన్ వరకూ ఫుల్ ఎంజాయ్

పయనించే సూర్యుడు న్యూస్ :దొంగతనాలు చేయడంలో కొందరు ప్రబుద్ధులు కూడా అతి తెలివి ప్రదర్శిస్తున్నారు.. ఏదైనా ఇంటిని దోచుకున్నామా.. లేదా ఎవరి దగ్గర నుంచైనా విలువైన వస్తువులు కాజేశామా..? కష్టపడి పని చేయకుండా తేరగా వచ్చేది ఉపయోగించుకుని.. లైఫ్ సెటిల్డ్.. అవ్వాలనేది వారి ఆలోచన.. అలా కొందరు వ్యక్తులు భయం లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్న సంఘటనలు తరచుగా చూస్తున్నాం. తాజాగా జరిగిన సంఘటనలో లేడీస్.. దర్జాగా వచ్చి ఏకంగా పెళ్లి వేడుకలోనే చేతికి పనికి చెప్పారు.. దొరికింది

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

వైన్ షాపులో తెలివైన దొంగతనం.. పోలీసులు అవాక్కు

పయనించే సూర్యుడు న్యూస్ :శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైన్ షాపులో చోరీకి వెళ్ళిన దొంగ.. వైన్ షాప్ ముందు వాచ్మెన్ కాపలా ఉన్నట్లు అక్కడ అప్పటికప్పుడు సెటప్ ప్లాన్ చేశాడు.. అనంతరం వైన్ షాప్ షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి మరీ చోరీకి పాల్పడ్డాడు. ఈ దొంగ ఎవరో కానీ.. హిందూపురంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. ఎప్పటిలా కాకుండా.. ఓ దొంగ.. కాస్త భిన్నంగా

వైరల్ న్యూస్

రీల్స్ చిత్రీకరణ కోసం రన్నింగ్ రైలును నిలిపివేసిన ఇంటర్ విద్యార్థులు

పయనించే సూర్యుడు న్యూస్ : ఇద్దరూ ఇంటర్ చదువుతున్న విద్యార్థులు.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం వాళ్లు చేసిన పనికి.. ఓ ట్రైనే ఆగిపోయింది.. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనుకున్న వారి పిచ్చి పని.. బెడసికొట్టి.. ఇద్దర్నీ కటకటాల పాలు చేసింది.. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో కలకలం రేపింది. కన్నూర్‌లో సినిమా రీల్స్ కోసం.. వెళుతున్న రైలును ఆపినందుకు ఇద్దరు ప్లస్ టూ విద్యార్థులను అరెస్టు చేశారు. ఎర్నాకుళం నుండి పూణేకు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును ఆపారు.

Scroll to Top