PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

వైఎస్ జగన్ కాన్వాయ్‌లో దారుణ ఘటన – పలువురు గాయపడ్డారు

పయనించే సూర్యుడు న్యూస్ :వైసీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇటీవల మొంథా తుపాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి.. రైతులను పరామర్శిస్తున్నారు. అయితే, జగన్ పర్యటనలో భాగంగా ఆయన కాన్వాయ్‌లో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది.ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జగన్ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకున్నాయి. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. జగన్ కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొనడంతో ఆ ప్రాంతంలో భారీగా […]

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

“తీవ్రమైన వర్ష సూచన! పిడుగులతో కూడిన వానలతో ఈ ప్రాంతాలు ప్రభావితమవుతాయి”

పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీకి  విపత్తు నిర్వహణ సంస్థ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. ముఖ్యంగా కోనసీమ, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, తిరుపతి, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు  జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించింది. అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి

తెలంగాణ, వైరల్ న్యూస్

ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు – జాగ్రత్త అవసరం”

పయనించే సూర్యుడు న్యూస్:రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లిడించింది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్‌, నల్లగొండతో పాటు పలు జిల్లాల్లో భారీ వాన కురుస్తున్నది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉదయం భారీ వర్షం పడింది. సుమారు అరగంటపాటు ఈదురు గాలులతో కూడిన వాన కుండపోతగా కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. నల్లగొండ

తెలంగాణ, వైరల్ న్యూస్

“హైదరాబాద్‌లో పీజీ డాక్టర్ ఇంట్లో అక్రమ దుకాణం – పోలీసులు దర్యాప్తు ప్రారంభం”

పయనించే సూర్యుడు న్యూస్ :హైదరాబాద్ నగరంలోని ఓ డాక్టర్ ఇంట్లో పోలీసులు డ్రగ్స్‌ పట్టుకోవడం కలకలం రేపింది. డ్రగ్స్ వ్యాపారానికి తెరతీసిన డాక్టర్‌ .. స్నేహితులతో కలిసి ఇంట్లో నుంచే అమ్మకాలు జరుపుతున్నాడు.. పక్కా సమాచారంతో దాడి చేసిన ఎక్సైజ్ STF పోలీసులు.. డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 15 గ్రాముల LSD బోల్ట్‌, 1.32 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. ముషీరాబాద్‌లో అద్దెకు ఉంటున్న జాన్‌పాల్‌ అనే వైద్యుడు..

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

“నాయకుడొచ్చాడంటే ప్రజలు ఉప్పొంగారు – జగన్ పర్యటనలో ఘన స్వాగతం, దిష్టి తొలగింపు ఘట్టం హైలైట్!”

పయనించే సూర్యుడు న్యూస్ :మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటించి.. తుపాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి.. రైతులతో మాట్లాడనున్నారు. పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లోని తదితర ప్రాంతాల్లో జగన్ పర్యటన సాగనుంది.కృష్ణా జిల్లాలో పర్యటనలో భాగంగా.. విజయవాడ తూర్పు నియోజకవర్గం పడమట సెంటర్‌కి చేరుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన

Scroll to Top