వైఎస్ జగన్ కాన్వాయ్లో దారుణ ఘటన – పలువురు గాయపడ్డారు
పయనించే సూర్యుడు న్యూస్ :వైసీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇటీవల మొంథా తుపాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి.. రైతులను పరామర్శిస్తున్నారు. అయితే, జగన్ పర్యటనలో భాగంగా ఆయన కాన్వాయ్లో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది.ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జగన్ కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకున్నాయి. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. జగన్ కాన్వాయ్లోని వాహనాలు ఢీకొనడంతో ఆ ప్రాంతంలో భారీగా […]




