PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

“నిరసనలతో ఢిల్లీ ఉలిక్కిపడింది.. హైకమిషన్ వద్ద ఉద్రిక్తత”

పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీలో ఉద్రక్తత వాతావరణ చోటుచేసుకుంది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం వద్ద వీహెచ్‌పీ నేతలు నిరసనలకు దిగారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ.. హైకమిషన్‌ ఎదుట బారిగేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయాత్నిస్తున్నారు. దీంతో పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు వీహెచ్‌పీ కార్యకర్తలను నిలిపివేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

“అతి వేగం, మద్యం మత్తు: ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి”

పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీలో రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. రోడ్డు సేఫ్టీ అధికారులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా రోడ్డు ప్రమాదాలు తగ్గడంలేదు. సోమవారం అర్ధరాత్రి పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుమంట్ర మండలం పోలమూరులో మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ.. గోడను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే మగ్గురు యువకులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని  కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. వివరాలలోకి వెళ్తే..పెనుమంట్ర పరిధిలోని పోలమూరు గ్రామంలో మద్యం

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

“భారత యువత దెబ్బకు పాక్ జట్టు ఉక్కిరిబిక్కిరి: నఖ్వీ ఆగ్రహం ఎందుకు?”

పయనించే సూర్యుడు న్యూస్ : అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆరోపించారు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు టీమిండియా కుర్రాళ్లు తమ ఆటగాళ్లను రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. క్రీడల్లో రాజకీయాలను చొప్పించకూడదని హితవు పలికిన ఆయన, ఈ విషయాన్ని అధికారికంగా ఐసీసీకి నివేదిస్తామని చెప్పారు. మైదానంలో స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ లోపించిందని నఖ్వీ విమర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.పాక్ అండర్-19 జట్టు మెంటార్‌గా

వైరల్ న్యూస్

చెల్లి పెళ్లిలో ‘ముఖ్య అతిథులు’గా బిచ్చగాళ్లను ఆహ్వానించడం!”

పయనించే సూర్యుడు న్యూస్ : నేటి వివాహాలు లక్షలాది ఖర్చులు, VIP అతిథుల జాబితాలకే పరిమితం. అయితే, ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ నుండి లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న ఒక వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఇక్కడ, ఒక సోదరుడు తన సోదరి వివాహంలో ఎవరు ఊహించని విధంగా వ్యవహరించాడు.ఘాజీపూర్‌కు చెందిన సిద్ధార్థ రాయ్ తన సోదరి వివాహాన్ని కేవలం కుటుంబ ఆచారంగా కాకుండా మానవత్వానికి ఒక ఉదాహరణగా మార్చాడు. ఈ వివాహానికి ఆయన ప్రముఖ రాజకీయ నాయకులు,

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

బెంగళూరులో పిల్లలపై దాడి ఘటన: సీసీటీవీలో నిందితుడి కదలికలు

పయనించే సూర్యుడు న్యూస్ :బెంగళూరులోని త్యాగరాజనగర్‌లో జరిగిన ఒక కలవరపరిచే సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఒక వ్యక్తి ఒక బాలుడిని తంతూ కెమెరాకు చిక్కాడు. వైరల్ అవుతున్న ఈ క్లిప్‌లో, నిందితుడు తన అమ్మమ్మ ఇంటి దగ్గర ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడిని తన్నడం కనిపిస్తుంది. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సంఘటన తర్వాత, నిందితుడిని అరెస్టు చేసి, తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. వైరల్

Scroll to Top