PS Telugu News
Epaper

HOME

HOME

గొల్లపల్లిలో పశుగర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరం

పయనించే సూర్యుడు డిసెంబర్ 17 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామము పంచాయతీలో బుధవారం రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం కింద ఉచిత పశు గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరం నిర్వహించబడినది. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ పశు వ్యాధులను సకాలంలోనే వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని రైతులకు సలహాలు సూచనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ . డి ఎల్ డి ఏ డా. డి. శ్రీనివాస రావు . […]

HOME

స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ, అన్నదానం.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 16(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి లోని చవ్వా అశ్వర్థమ్మ వృద్ధాశ్రమంలో వృద్దులకు స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ యాజమాన్యం, విద్యార్థులు దుస్తులు పంపిణీ చేశారు. వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా స్టార్ ప్యారడైజ్ హై స్కూల్ మేనేజ్మెంట్ నాగేంద్ర, ఇలాహి, రంగ మాట్లాడుతూ కన్న బిడ్డల ఆదరణకు నోచుకోని వృద్దులకు తమ వంతు సాయం చేయాలనే ఉద్దేశంతో వృద్ధాశ్రమంలోని వృద్ధులకు దుస్తులు పంపిణీ చేసి అన్నదానం చేసినట్లు తెలిపారు.

HOME

మీబిడ్డగా నన్ను ఆశీర్వదించండి అభివృద్ధిచేసి చూపిస్తా

పయనించే సూర్యుడు డిసెంబర్ 15 మక్తల్ మక్తల్ మండలం మాధ్వార్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి సకిరమోలా నరసింహ మాట్లాడుతూ మీ బిడ్డగా సర్పంచ్ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని మాధ్వర్ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి సక్రమొల్ల నరసింహ అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని మాధ్వార్ లో వార్డు అభ్యర్థులు కాంగ్రెస్ నాయకులతో కలిసి విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిస్వార్ధంగా

HOME

గార్ల ఒడ్డు ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సింహ గర్జన

కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి భూక్యా నర్సి లాలు పయనించే సూర్యుడు డిసెంబర్ 13 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ గార్ల ఒడ్డు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా భూక్యా నర్సి లాలు మాట్లాడుతూ అభివృద్ధి,సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ప్రచారం.గార్ల ఒడ్డు గ్రామంలో ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు చేసిందే చెప్తున్నాం,కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భూక్యా నర్సీ లాలు కత్తెర గుర్తుకు ఓటు వేసి

HOME

గాదంశెట్టి బాల కుమారుడు జన్మదిన సందర్భంగా అయ్యప్ప మాలదారులకు బిక్ష ఏర్పాటు.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 13(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి.) యాడికి అయ్యప్ప స్వామి దేవస్థానంలో గాదంశెట్టి బలరామయ్య (బంగారు బాల) కొడుకు బ్రిటన్ లో పుట్టినరోజు జరుపుకుంటున్న మద్దిలేటి సాయి పుట్టినరోజు సందర్భంగా దాదాపుగా 400 మంది పైగా అయ్యప్పలకువిందు భోజనం (అన్నప్రసాదం /బిక్ష )ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బంగారుబాల,లక్ష్మి అల్లుడు మంజునాథ్, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top