PS Telugu News
Epaper

HOME

HOME

కోటకొండ డబుల్ రోడ్డు ను వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్ కు వినతిపత్రం అందించడం జరిగింది

//పయనించే సూర్యుడు// న్యూస్ డిసెంబర్,7 //నారాయణపేట జిల్లా బ్యూరో// నారాయణపేట జిల్లా, కోటకొండ డబుల్ రోడ్డును వెంటనే పూర్తిచేయాలని బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందించడం జరిగింది.అప్పకిపల్లి నుండి కోయిలకొండకు 2022 – 23 సంవత్సరంలో డబుల్ రోడ్డు మంజూరు,అయింది . అట్టి రోడ్డుపనుల్లో బొమ్మనుపాడ్ నుండి బోయిలపల్లి వరకు రోడ్డు పనులు ఆపివేశారు,మరియు కోటకొండ గ్రామ శివారులో ఫారెస్ట్ పర్మిషన్ రాలేదని అట్టి పనులుకూడా నిలిపివేశారు అదేవిధంగా కోటకొండ గ్రామంలోకూడా […]

HOME

మొండోని రాయి గ్రామపంచాయతీ సర్పంచ్,తేజ్య నాయక్. ఉపసర్పంచ్ కవిత దేవేందర్ నాయక్ ను ఘన సన్మానం చేసిన

సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్, ( పయనించే సూర్యుడు డిసెంబర్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఫరూక్ నగర్ మండల మొండోని రాయి గ్రామంలో నూతనంగా గెలుపొందిన గ్రామ సర్పంచ్ తేజ్య నాయక్ మరియు ఉపసర్పంచ్ కవిత దేవేందర్ నాయక్ ను సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జర్నల్ సెక్రెటరీ సేవ్య నాయక్.

HOME

హై కోర్ట్ జడ్జిని కలిసిన భీంగల్ అఖిలపక్షం

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ పట్టణంలో కోర్ట్ మంజూరు చేసిన నేపథ్యంలో ఈరోజు శుక్రవారం రోజున తెలంగాణ హై కోర్ట్ జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో హైదరాబాద్ వెల్లిన నాయకులు కోర్ట్ మంజూరు చేయడం పట్ల భీంగల్ మండల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. కోర్ట్ మంజూరు అయ్యిందని, కోర్ట్ ఏర్పాటు

HOME

అంగన్వాడి కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీకార్యక్రమాల్లో పాల్గొన్న మండల అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు

పయనించే సూర్యుడు డిసెంబర్ 18 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం సుండుపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ నందు జరిగిన అంగన్వాడి కార్యకర్తల కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ ఫోన్ లను, అలాగే మినీ అంగన్వాడీలను, మేన్ అంగన్వాడీలుగా చేసిన ఆర్డర్ పేపర్లను అంగన్వాడీ కార్యకర్తలకు అందించడం జరిగింది. అనంతరం బేటి బచావో భేటీ పడావో కార్యక్రమంలోనూ, అలాగే బాలివివాహాలు చట్ట రిత్యా నేరం అనే కార్యక్రమంలోనూ, అనంతరం డిసెంబర్ 21వ తేదీన జరిగే

HOME

25న సీపీఐ శతజయంతి వేడుకలను జయప్రదం చేయండి సి.పి.ఐ.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్17(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని నారాయణస్వామి కాలనీలో ఈ నెల 25వ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ సీ.పీ.ఐ.శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు సీ.పీ.ఐ.యాడికి మండల కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదంచేయాలని బుధవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సీ.పీ.ఐ. మండలకార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ,సీనియర్ నాయకులువెంకట రాముడుయాదవ్, శ్రీరాములు,ఓబిరెడ్డి మాట్లాడుతూ,భారత కమ్యూనిస్టుపార్టీ దేశంలో స్థాపించబడి డిసెంబర్ నెలాఖరికి వంద

Scroll to Top