PS Telugu News
Epaper

HOME

HOME

ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీ.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్12(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండలంలోని పలు ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనికి చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమం అనంతపురం ఏ డి ఏ జీఎం అల్తాఫ్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో జరిగినది. యాడికి లోని శ్రీ వెంకట్ ఫర్టిలైజర్స్ , సుఫలా ఫర్టిలైజర్స్ అలాగే రాయల్ చెరువులోని శ్రీ లక్ష్మీ […]

HOME

అదే దూకుడు.. అదరగొట్టిన అశోకుడు..

“లింగారెడ్డిగూడెం అశోక్” @ ఉప సర్పంచ్ వార్డు సభ్యుడుగా ఘనవిజయం.. లింగారెడ్డి గూడ ఉప సర్పంచ్ గా ఎన్నిక.. ఎమ్మెల్యే శంకర్ ఆశీస్సులతో ఎగిరిన అశోక చక్రం.. లింగారెడ్డిగూడెం ద్వితీయ పౌరుడిగా అశోక్ కు పట్టం.. ( పయనించే సూర్యుడు డిసెంబర్ 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఆటా నాదే.. వేటా నాదే.. అంటూ రంగంలోకి దిగాడు.. వార్డు సభ్యుడిగా పోటీలో ఉన్నాడు.. మరోవైపు సర్పంచ్ అభ్యర్థికి పూర్తిస్థాయిలో సహకారం అందించి

HOME

సీఎం చంద్రబాబును కలిసిన టిడిపి చేజర్ల మండల అధ్యక్షులు షేక్ సిరాజ్రుద్దీన్

పయనించే సూర్యుడు డిసెంబర్ 12 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) విజయవాడ,మంగళగిరి.మంత్రి. ఆనం కు రుణపడి ఉంటాను తెలుగుదేశం పార్టీ కి విధేయుడిగా పని చేస్తానుతెలుగుదేశం పార్టీ కేంద్ర టీడీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో మండల పార్టీ అధ్యక్షులతో కాఫీ కబుర్లు అనే కార్యక్రమంలో పాల్గొని సీఎం ని కలిసిన చేజర్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్.సిరాజుద్దీన్ ఈ అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి . ఆనం

HOME

దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ బీడీ కంపెనీ యజమానిపై చట్టరీత్య చర్య తీసుకోవాలి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ టి యు సి ఐ నాయకులు కె రాజేశ్వర్ డిమాండ్ చేశారు,, తేదీ:12/12/2025న భీంగల్ మండలం బడా బీంగల్ గ్రామాంలో బీడీ కార్మికులతో కలిసి దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ బీడీయజమాన్యానికి వ్యతిరేకంగా బీడీ కార్మికలతో పోస్ట్ కార్డ్స్ పై సంతకాలు చేయించి బీడీ కార్మికులతో ఆవిష్కరించడం, జరిగింది ఈ సందర్భంగా,, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా ఉపాధ్యక్షులు

HOME

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత లో 184 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో సుమారు 140 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది ఇది జిల్లా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పై కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలన పై ఉన్న నమ్మకమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలలో ప్రజా పాలన అందిస్తూ ప్రజలకు చేస్తున్న

Scroll to Top