PS Telugu News
Epaper

HOME

HOME

బామ్ సేఫ్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి

**ఆర్మూర్‌లో పోస్టర్ ఆవిష్కరణ* * అంబేడ్కర్ యువజన సంఘం పిలుపు** పయనించేసూర్యుడుఆర్మూర్ @ఆగస్ట్ 25,బామ్ సేఫ్ రాష్ట్ర 12వ మహాసభలను విజయవంతం చేయాలని అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు లింగన్న కోరారుసోమవారం ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్ ఆఫీస్‌లో స్థానికులతో కలిసి మహాసభల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడిన లింగన్న ఈ నెల 31న కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే బామ్ సేఫ్ మహాసభలకు పెద్ద ఎత్తున హాజరై మహాసభ విజయవంతం కావాలని […]

HOME

యువత రవి కుమార్ ని ఆదర్శంగా తీసుకోవాలి జువ్వాడి గ్రామస్తులు

పయనించే సూర్యుడు గాంధారి రిపోర్టర్.. ఆగస్టు 24 గాంధారి మండలంలోని జువ్వాడి గ్రామానికి చెందిన రవికుమార్ 6 ప్రభుత్వ ఉద్యోగాలు రాగ ఇటీవల గ్రూప్2 కు కూడ సెలెక్ట్ కావడం జరిగింది విషయం తెలిసిన జువ్వాడి గ్రామస్తులు రవికుమార్ ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగాగ్రామస్తులు మాట్లాడుతూ పేద కుటుంబంలో జన్మించి ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకొని అంచెలంచెలుగా గ్రూప్ 2 వరకు ఎదగడం జరిగింది వారిని చూస్తే చదువుకు పేదరికం అడ్డుకాదు అనిపిస్తుంది వారిని

HOME, తెలంగాణ

తహసిల్దార్ కార్యాలయానికి విద్యుత్ మోటర్ వితరణ

పయనించే సూర్యుడు ఆగస్టు 23 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండల పరిధిలోని వేములపాడు సింగిల్ విండో చైర్మన్ నాగ మునిరెడ్డి 15వేల రూపాయలు విలువగల విద్యుత్ మోటర్ ను తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ ప్రతాపరెడ్డికి అందజేశారు గత కొంతకాలంగా విద్యుత్ మోటార్ మరమ్మతులకు గురై ఇబ్బందులు పడేవారు విషయం తెలుసుకున్న టిడిపి సీనియర్ నాయకుడు నాగమణి రెడ్డి తన వంతు సహకారంగా ఈ మంచి కార్యక్రమం చేసినట్లు తెలిపాడు ఈ కార్యక్రమంలో తెలుగు

HOME

వ్యాపార రంగంలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తేనే ఆర్థిక అభివృద్ధి సాధ్యం

మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ మొగలిగిద్ద గ్రామంలో మహాలక్ష్మి ఎలక్ట్రికల్ షాపును ప్రారంభించిన వై. అంజయ్య యాదవ్ ( పయనించే సూర్యుడు ఆగస్టు 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) వ్యాపార రంగంలో రాణించాలన్న, ఆర్థికంగా ఎదగాలను నాణ్యత ప్రమాణాలు పాటించడం తప్పనిసరి అని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. బుధవారం గ్రామానికి చెందిన శివకుమార్ నూతనంగా నెలకొల్పిన మహాలక్ష్మి ఎలక్ట్రికల్ షాప్ ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. వినియోగదారులకు

HOME

సేవాలాల్ జయంతి ఉత్సవాలకు ప్రభుత్వ ఫండ్ కేటాయించాలి

పయనించే సూర్యుడు ఆగస్టు 16 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి :జగదాంబ సేవాలాల్ బుడియా బాపు గిరిజన సేవా సంఘ్ ఆధ్వర్యంలో సోమవారం నాడు ఉదయం 9:30 కు మహబూబాబాద్ రావాలని వ్యవస్థాపక అధ్యక్షులు తేజావత్ రాములు మహారాజ్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మహబూబాద్ జిల్లా కలెక్టర్ కి సేవాలాల్ జయంతి ఉత్సవాలకు ప్రభుత్వం ఇస్తున్న నిధులను బంజారా పూజారులకు ఇవ్వాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో మెమోరండం ఇవ్వడానికి మహబూబాద్ జిల్లా

Scroll to Top