PS Telugu News
Epaper

HOME

HOME

తుఫాన్ కారణంగా ప్రజల అప్రమత్తుగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు

పయనించే సూర్యుడు అక్టోబర్ 27 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) ప్రస్తుతము బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో అధిక వర్షపాతం నమోదు కావచ్చునని వాతావరణ శాఖ వారు హెచ్చరించియున్నారు.✓అందుపై సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో నివసించుచున్న ప్రజలు అప్రమత్తంగా ఉండవలెనని ముఖ్యముగా లోతట్టు ప్రాంతాల్లో నివసించుచున్న ప్రజలు అత్యవసర పరిస్థితులలో తప్ప బయటికి వెళ్ళరాదని తెలియజేయడమైనది.✓సూళ్లూరుపేట పట్టణ ప్రజలు అత్యవసర పరిస్థితులలో పురపాలక సంఘం ఏర్పాటు చేసిన […]

HOME

హైదరాబాద్‌ చాదర్ ఘాట్ విక్టరీ గ్రౌండ్స్ లో కాల్పుల ఘటన

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 26 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే చాదర్ ఘాట్ విక్టరీ గ్రౌండ్స్‌లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. సెల్ ఫోన్ దొంగలపై డీసీపీ చైతన్య కాల్పులు జరిపినట్లుగా పోలీసులు ప్రకటించారు. సెల్‌ఫోన్లు స్నాచింగ్ చేసే ఇద్దరు దొంగలు విక్టరి గ్రౌండ్స్ వద్ద ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం వచ్చింది. వారిని పట్టుకునేందుకు డీసీపీ చైతన్య తన సిబ్బందితో కలిసి వెళ్లారు. అక్కడ దొంగల్ని పట్టుకునే ప్రయత్నంలో

HOME

నేరెళ్ల పాఠశాలలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం — డాక్టర్ చంద్రికా రెడ్డి

పయనించే సూర్యుడు, అక్టోబర్ 25( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్ నేరెళ్ల: రెసిడెన్షియల్ నేరెళ్ల ప్రాథమిక పాఠశాలలో వైద్యాధికారి డాక్టర్ చంద్రికా రెడ్డి ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాధా, సూపర్వైసర్ రాంబాయి పాల్గొన్నారు.డాక్టర్ చంద్రికా రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత పాటించడంతో పాటు ప్రస్తుత సీజన్‌లో విస్తరిస్తున్న వైరల్ ఫీవర్లపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైరల్ ఫీవర్లకు భయపడనవసరం లేదని, కానీ తీవ్రమైన లక్షణాలు

HOME

కార్తీక మాసం పురస్కరించుకొని సుందరకాండ ప్రవచనం

{పయనంంచే సూర్యుడు} {అక్టోబర్ 25} మక్తల్ నారాయణపేట జిల్లా మఖ్తల్ పట్టణంలో సుప్రసిద్ధ జాంబవంత ప్రతిష్ఠాపిత పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా నవంబర్ 1,2, 3 తేదీలయందు మూడు రోజుల పాటు ఉడుపి పేజావర మఠం ధర్మ ప్రచారక్ విద్వాన్ కె రాఘవేంద్రాచార్య చే వాల్మీకి సుందరకాండ ప్రవచనం జరుగును.ఈ కార్యక్రమంలో సమస్త హిందూ బంధువులు, భజన పరులు, భక్తులందరూ పాల్గొని పడమటి ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రులు కాగలరని మనవి.సమయం సాయంత్రం

HOME

బూర్గుల సుమన మరణం గ్రామానికి తీరని లోటు

మాజీ వైస్ ఎంపీపీ మౌనిక హరికృష్ణ గౌడ్ ( పయనించే సూర్యుడు అక్టోబర్ 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల పరిధిలోని బూర్గుల గ్రామానికి చెందిన బూర్గుల సుమన మరణం బూర్గుల గ్రామానికి తీరని లోటని ఆమె సేవలు మరువలేనివి అని ఫరూక్ నగర్ మాజీ వైస్ ఎంపీపీ మౌనిక హరికృష్ణ గౌడ్ అన్నారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి నిత్యం తాపత్రేయ పడే

Scroll to Top