PS Telugu News
Epaper

HOME

HOME

దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ బీడీ కంపెనీ యజమానిపై చట్టరీత్య చర్య తీసుకోవాలి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ టి యు సి ఐ నాయకులు కె రాజేశ్వర్ డిమాండ్ చేశారు,, తేదీ:12/12/2025న భీంగల్ మండలం బడా బీంగల్ గ్రామాంలో బీడీ కార్మికులతో కలిసి దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ బీడీయజమాన్యానికి వ్యతిరేకంగా బీడీ కార్మికలతో పోస్ట్ కార్డ్స్ పై సంతకాలు చేయించి బీడీ కార్మికులతో ఆవిష్కరించడం, జరిగింది ఈ సందర్భంగా,, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా ఉపాధ్యక్షులు […]

HOME

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత లో 184 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో సుమారు 140 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది ఇది జిల్లా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పై కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలన పై ఉన్న నమ్మకమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలలో ప్రజా పాలన అందిస్తూ ప్రజలకు చేస్తున్న

HOME

భీంగల్ పట్టణంలో డిసెంబర్ 9 విజయ దివాస్ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ👉 ఉద్యమసారథి కేసీఆర్ దీక్ష ఫలితంగా వచ్చిన డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు.గుక్కెడు తాగు, సాగు నీళ్లు లేక గోస పడుతున్న తెలంగాణ. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అడవిబాట పడుతున్న వేళ. ఇలాంటి దుర్భిక్ష పరిస్థితులను చూసి కలత చెందిన కేసీఆర్ మా తెలంగాణ మా ఇవ్వాలని కోట్లాడిన

HOME

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు

పయనించే సూర్యుడు డిసెంబర్ 6 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) భారత రాజ్యంగ నిర్మాత, న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త. రాజకీయ నేత, సంఘ సంస్కర్త, అధ్యాపకుడు, భారతరత్న డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేద్కర్ మహా పరినిర్వాణ దివస్.ఈ సందర్భంగా, చేజర్ల మండల తహశీల్దారు . మస్తానయ్య. మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ తుమ్మటి విజయభాస్కర్ రెడ్డి ల ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి,

HOME

శేఖర్ కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించిన

ఎంపీ డీకే అరుణమ్మ ఆవ శేఖర్ దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ( పయనించే సూర్యుడు డిసెంబర్ 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఫరూఖ్ నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామంలో మొన్న చనిపోయిన ఆవశేఖర్ దశదినకర్మలో పాల్గొని శేఖర్ కు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పిన బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అలాగే మాహబూబ్

Scroll to Top