PS Telugu News
Epaper

HOME

HOME

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మాజీ సర్పంచ్ కలిమికొండ జనార్ధన్.

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 11. చండూరు మున్సిపాలిటీ లో ఈరోజు 9వ వార్డు లో కొంపల్లి శంకరయ్య గారు ఆకస్మికంగా మృతి చెందడం జరిగింది వారి కుటుంబాన్ని 9వ వార్డ్ కౌన్సిలర్ కలిమికొండ పారిజాత జనార్ధన్ గారు పరామర్శించి తక్షణ సాయం కింద 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది మరియు మృతి చెందిన కుటుంబానికి అన్ని విధాల అండగా ఉండాలని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో చండూరు మున్సిపాలిటీ నాయకులు కోడి గిరిబాబు […]

HOME

సూళ్లూరుపేట మెకానికల్ ఆవేదన కలెక్టర్‌కు వినతి పత్రం,

పయనించేసూర్యుడు మార్చు 9 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని మెకానిక్ల జీవనోపాధి కోసం ప్రత్యేకంగా ‘ఆటో నగర్’ ఏర్పాటు చేయాలని ఆల్ మోటార్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. గత 35 సంవత్సరాలుగా ఈ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని, 2016లో “ఆల్ మోటార్ వర్కర్స్ అసోసియేషన్” (Regd. No.47/2016)ను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం సుమారు 100 మంది మెకానిక్లు అద్దె షాపుల్లో పని

HOME

చొప్పరివారి గూడెం సర్పంచ్ గారికి పంచాంగాన్ని అందజేసిన వేమవరపు వెంకటరమణ శర్మ.

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 06. శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగాన్ని చండూరు మండలం చొప్పరివారి గూడెం సర్పంచ్ చొప్పరి వెంకన్న మరియు గ్రామస్తులకు పంచాంగాన్ని కస్తాల గ్రామ వేద పండితులు వేమవరపు వెంకటరమణ శర్మ అందజేయడం జరిగింది . రానున్న శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సరంలో చొప్పరిరి వారి గూడెం గ్రామా ప్రజలు అందరు సుభిక్షంగా ఉండాలని ఆశిర్వదించారు. ప్రజలంతా ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకన్న ,శేఖర్,రాజు రమేష్

HOME

గోదావరి పుష్కరాలకు అవసరమైన ఏర్పాట్ల ప్రతిపాదనలు సమర్పించాలి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ, దేవాదాయ) శైలజ రామయ్యర్ పయనించె సూర్యుడు ఫిబ్రవరి 23(పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం :రాష్ట్రంలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు తక్షణమే సిద్ధం చేసి సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ, దేవాదాయ) శైలజ రామయ్యర్ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గోదావరి నది తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు మరియు సంబంధిత శాఖల అధికారులతో గోదావరి

HOME

“మన్ కీ బాత్” సామూహిక ప్రసార వీక్షణ కార్యక్రమ ప్రచారం

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 21 ముమ్మిడివరం ప్రతినిధి మాననీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నెలవారీ రేడియో ప్రసంగం “మన్ కీ బాత్” కార్యక్రమంలో భాగంగా 22 ఫిబ్రవరి 2026 తేదీన ఉదయం 11 గంటలకు మన ప్రధానమంత్రి దేశ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువత మరియు స్థానిక ప్రజలు మాత్రమే కాకుండా, పాఠశాల, కళాశాల యాజమాన్యం ఈ కార్యక్రమాన్నీ తమ విద్యార్థులకు కూడా వీక్షించేలా చేయాలని,

Scroll to Top