PS Telugu News
Epaper

HOME

HOME

యాదవసంఘంఅధ్యక్షులుగా గంగుల కొమురెల్లిఏకగ్రీవంగా ఎన్నిక

జనం న్యూస్ 18నవంబర్ పెగడపల్లిఅఖిల భారత యాదవ మహాసభ జగిత్యాల జిల్లా అధ్యక్షులు పలుమరు మల్లేష్ యాదవ్, కమిటీ గౌరవ అధ్యక్షులు పలుమరు విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో పెగడపల్లి మండలంలో మండలం కమిటీ అధ్యక్షులుగా గంగుల కొమురెల్లి యాదవ్ ని మండల ప్రధాన కార్యదర్శిగా బల్కం కుమారా స్వామి యాదవ్ ఉపాధ్యక్షులుగా నెత్తట్ల రాజేశం యాదవ్, మారం కొమురయ్య యాదవ్, కనకయ్య తొట్ల వీరేశం యాదవ్, కార్యదర్శిగా దండవేణి మల్లేష్ యాదవ్, వీర న వేణి గంగాధర్ […]

HOME

బస్సు సమస్యపై డిపో మేనేజర్‌కు వినతి పత్రం సమర్పణ

. జనం న్యూస్ నందలూరు అన్నమయ జిల్లా. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు నందలూరు రైల్వే స్టేషన్ నుంచి రాజంపేట రైల్వే స్టేషన్ వైపు విద్యార్థులుఉద్యోగులు,వ్యాపార వేత్తలు,సాధారణ ప్రజలు రోజూ ప్రయాణించే ఆర్టీసీ బస్ సర్వీ సులను పునరుద్ధ రించాలని కోరుతూ స్థానిక ప్రజా ప్రతినిధులు రాజంపేట ఆర్టీసీ డిపో మేనేజర్‌ మాధవి లత కి వినతి పత్రం అందజేశారు. గతంలో నందలూరు – రాజంపేట మధ్య నడిచిన ఆర్టీసీ

HOME

వై.ఎస్.ఆర్. కాలనీ సమస్యలపై స్పందించాలని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఆదేశం

మున్సిపల్ కమిషనర్‌కు సూచనలు పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి నిర్మల్ నవంబర్ 17 నిర్మల్ జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధ్వర్యంలో వై.ఎస్.ఆర్. కాలనీలో శనివారం 15 వ తేదీన నిర్వహించిన *‘ *జాడు చలావ్ యాత్ర’** లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు వెలుగులోకి వచ్చాయి. జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్‌తో కూడిన పార్టీ నాయకులు ఇంటింటికీ తిరిగి మౌలిక వసతుల లోపాలు, పారిశుద్ధ్య సమస్యలను పరిశీలించారు. కాలనీలో దెబ్బతిన్న

HOME, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెరుచుకున్న శబరిమల ఆలయం41రోజుల పాటు మండల పూజప్రధాన అర్చకుడు కందరారు మహేశ్ సమక్షంలో తెరిచుకున్న శబరిమల ఆలయ తలుపులు

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 17 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మండల-మకరవిళక్కు సీజన్లో భాగంగా అయ్యప్ప ఆలయం ఆదివారం తెరుచుకుంది. సాయంత్రం ఐదు గంటలకు ప్రధాన అర్చకుడు కందరారు మహేశ్ సమక్షంలో ఆలయ తలుపులను తెరిచారు. ఈ క్రమంలో భక్తుల భద్రత, సౌకర్యాల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారుఆదివారం సాయంత్రం ప్రారంభ పూజను ఆలయ ప్రధాన పూజారి అరుణ్ కుమార్ నంబూద్రి నిర్వహించారు. ఆచారబద్ధంగా పూజ ప్రారంభమైన తర్వాత శ్రీకోవిల్ గర్భగుడి నుంచి

HOME

కమ్మర్ పల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లు ప్రెసిడెంట్ కాపీలు అందజేయడం జరిగింది

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో కమ్మర్ పల్లి మండల కేంద్రంలో 11 మందికి ఇందిరమ్మ ఇండ్లు ప్రెసిడెంట్ కాపీలు అందజేయడం జరిగింది బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ సునీల్ రెడ్డి మరియు మండల్ కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపినారు

Scroll to Top