ఝరి బి గ్రామం లో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి నిర్మల్ జిల్లా తానూర్ మండలం లోని ఝరి బి గ్రామం లో ఈరోజు బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ ఝరి బి గ్రామం లో నడుస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు ఇల్లు కట్టడానికి చాలా మంచి అవకాశం ఇచ్చింది […]




