PS Telugu News
Epaper

HOME

HOME

ఝరి బి గ్రామం లో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి నిర్మల్ జిల్లా తానూర్ మండలం లోని ఝరి బి గ్రామం లో ఈరోజు బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ ఝరి బి గ్రామం లో నడుస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు ఇల్లు కట్టడానికి చాలా మంచి అవకాశం ఇచ్చింది […]

HOME

బహుజన సమజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో అభ్యర్థుల నామినేషన్ల పర్వం బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షుడు కెవి నరసింహ

{పయనించే సూర్యుడు} {జనవరి 30మక్తల్ } గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మక్తల్ బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో ఆరు వార్డులకు గాను నామినేషన్లు వేయించడం జరిగిందివార్డు నెంబర్ 1 లావణ్యవార్డు నెంబర్ 2 జుట్ల భాగ్యవార్డు నెంబర్ 3 జుట్ల నరేంద్రవార్డు నెంబర్ 9 శ్రీ నందినివార్డు నెంబర్ 10 పద్మవాటి నెంబర్ 12 సురేందర్నామినేషన్లు వేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ మొత్తం అసెంబ్లీ కమిటీ

HOME

అమలాపురంలో విద్యుత్ చార్జీల ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ!

పయ నించే జనవరి 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ​డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల ప్రతిపాదనలపై ఏపీఈఆర్‌సీ (APERC) ఆధ్వర్యంలో మంగళవారం బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ​ ముఖ్య విశేషాలు:ఈ కార్యక్రమంలో రైతులు, వినియోగదారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని విద్యుత్ చార్జీల పెంపు, మార్పులపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. టీ. గోపాల కృష్ణ, ఎం. జమిలీ, టీ. నాగా భూషణం తదితరులు

HOME

కామ్రేడ్ కర్నాటి అనసూయ అక్కకు విప్లవ జోహార్లు.

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ -. ప్రగతిశీల మహిళా సంఘం(పి ఓ డబ్ల్యు) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి గోదావరి కామ్రేడ్ కర్నాటి అనసూయ అక్కకు విప్లవ జోహార్లు, అని అక్క మరణం తీరని నష్టం అని ప్రగతిశీల మహిళా సంఘం(పి ఓ డబ్ల్యు) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి గోదావరి. అన్నారు.ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ లో కామ్రేడ్ కర్నాటి అనసూయ ప్రథమ వర్ధంతి సందర్బంగా కామ్రేడ్ కర్నాటి అనసూయ చిత్రపటానికి

HOME

కార్పొరేట్ శక్తుల సేవా కోసమే కూలీల పొట్టగొడుతున్న కేంద్ర ప్రభుత్వం

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ విబిజీ రామ్ జీ మిషన్(సంక్షేమ పథకం ) వెంటనే రద్దు చేసి, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి -.అఖిల భారత ఐక్యరైతు సంఘం (ఎ.ఐ.యు.కె.ఎస్.), అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మికసంఘం (ఏఐపికెఎంఎస్) సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఏ ఐ యు కె ఎస్ రాష్ట్ర అధ్యక్షులు.వి. ప్రభాకర్, సీనియర్, జర్నలిస్ట్, కొంగర శ్రీనివాసరావు పిలుపు…కార్పొరేట్ శక్తుల సేవా కోసమే కేంద్ర

Scroll to Top