PS Telugu News
Epaper

HOME

HOME, సినిమా-వార్తలు

చిత్ర పరిశ్రమలో రామ్‌చరణ్ విస్పోటనం: ఆర్జీవీ ప్రశంసలు

పయనించే సూర్యుడు న్యూస్ :వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఈసారి మెగా హీరో రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ సాంగ్‌ను ఉద్దేశిస్తూ, చాలా రోజుల తర్వాత చరణ్ తన అసలైన మాస్ ఎనర్జీతో కనిపించాడని వర్మ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. సినిమా క్రాఫ్ట్‌ అన్నీ హీరోను ఎలివేట్ చేయడానికేనని, వందలాది డ్యాన్సర్లలో చరణ్ తక్కువయ్యేలా కాకుండా బుచ్చిబాబు చాలా సహజంగా చూపించారని ఆయన ప్రశంసించారు.వెండితెరపై […]

HOME

పసిడి పుంజం – బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి!

పయనించే సూర్యుడు న్యూస్ :ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే.. రికార్డు స్థాయిలో పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు.. ఆ తర్వాత దాదాపు 10 వేల వరకు తగ్గాయి. తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా తగ్గిన బంగారం వెండి ధరలు.. సోమవారం, మంగళవారం భారీగా పెరిగాయి.. మంగళవారం పది గ్రాముల బంగారంపై ఏకంగా రూ.2,500 వరకు ధర పెరిగింది. వాస్తవానికి బంగారం, వెండి ధరల్లో నిత్యం

HOME

కమ్మర్ పల్లి మండల కేంద్రం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు జరుపుకున్నారు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజవర్గం లో కమ్మర్ పల్లి మండలం లో ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కేక్ కట్ చేసి సoబరాలు చేశారు ఈసందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు సుoకేట రవి మాట్లాడుతూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా గ్రామగ్రామానా పాదయాత్ర చేసి పార్టీ కోసం అహర్నిశలు కృషిచేసి అధికారంలోకి తీసుకువచ్చారని కొనియాడారు ఆయన

HOME

శ్రీశ్రీశ్రీ భక్త కనక దాసు 538వ జయంతి వేడుకల్లో గద్వాల ఎమ్మెల్యే.

పయనించి సూర్యుడు తేది 9 నవంబర్ ఆదివారం జోగులమ్మ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా బోయ కిష్టన్న. ఈరోజు గద్వాల నియోజకవర్గం కె.టి దొడ్డి మండల పరిధిలోని చింతల కుంట, సుల్తానా పురం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ భక్త కనకదాసు 538జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక పూజ నిర్వహించిన *ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమెహన్ రెడ్డి కురువ కులస్తుల కురువ డోలతో ఎమ్మెల్యే ఘనంగా స్వాగతం పలికారుసుల్తానాపురం గ్రామంలో కురువ సోదరులు ఎమ్మెల్యే గొర్రె

HOME

కరాటే విద్యార్థులకు మెడల్స్ అందజేసిన ప్రిన్సిపాల్ తులసి

అభినందించిన మాస్టర్ సాయినాథ్ యాదవ్ ( పయనించే సూర్యుడు నవంబర్ 6 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్) ఇటీవల జరిగిన పలు జాతీయ రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచిన షాద్నగర్ పట్టణంలోని ఢిల్లీ వరల్డ్ స్కూల్ విద్యార్థులకు ఈరోజు స్కూల్ ప్రిన్సిపల్ తులసి మేడం చేతుల మీదుగా సర్టిఫికెట్ మరియు మెడల్స్ ను విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ తులసి మాట్లాడుతూ… విద్యార్థులు విద్యతోపాటు కరాటే కూడా

Scroll to Top