PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భద్రాచలం నుండి 151 రూపాయలకే భక్తుడి ఇంటికి కార్గో ద్వారా సీతా రాముల వారి కళ్యాణ తలంబ్రాలు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ టి కే గంగాధర్ భక్తుల ఇంటికే శ్రీ సీతా రాములవారి కల్యాణ తలంబ్రాలు సమస్త ఉమ్మడి జిల్లా నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లా ప్రజలకు తేలియజేయునది ఏమనగా తెలంగాణా రాష్ట్ర ఆర్.టి.సి.కార్గో సేవా విభాగం ద్వారా నడపబడుతున్న ఆర్.టి.సి. కార్గోలో భక్తులు “భద్రాచలంలో తేదీ 27.03.2026 శ్రీరామ నవమి పండగ రోజు జరిగే శ్రీ సీతా రాములవారి కల్యాణానికి” వెళ్ళలేని భక్తులకు కేవలం రూ.151/- కి ఈ “శ్రీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

షాద్‌నగర్ లో అత్యాధునిక సంతాన సాఫల్య కేంద్రం అందుబాటులోకి రావడం అభినందనీయం

తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి, మాజీ జడ్పిటిసి కేశంపేట్ శ్రీ శారద ఫెర్టిలిటీ అండ్ ఐవిఫ్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ జడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) షాద్‌నగర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేసిన శ్రీ శారద ఫెర్టిలిటీ అండ్ ఐవిఫ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి విశాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, షాద్‌నగర్ లో అత్యాధునిక వైద్య

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జర్నలిస్ట్ బూర్గుల రమేష్ కు జర్నలిస్టుల సన్మానం

( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) షాద్ నగర్ యువ జర్నలిస్టు బూర్గుల రమేష్ ను షాద్నగర్ సీనియర్ జర్నలిస్టులు కేపి మరియు రంగనాథ్, రాఘవేందర్ గౌడ్ సన్మానించారు. రమేష్ జన్మదిన సందర్భంగా రమేష్ ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని దీవించారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యాన్ని అందిస్తూ పెద్ద ప్రజలకు బాసటగా నిలుస్తూ అదేవిధంగా మరోవైపు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీనియర్ సభ్యుడిపై ఇలాదాడులకు దిగడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్దమని : పాలూరి సత్యానందం

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 26 అమలాపురం ప్రతినిధి ఏపి శాసన మండలిలో శాసనమండలి బిజెపి ప్లోర్ లీడర్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పై వైసీపీ ఎమ్మెల్సీలు దాడులు సిగ్గుచేటని బీజేపీ రాష్డ్ర కార్యవర్గ సబ్యులు పాలూరిసత్యానందం ఖండించారు.సీనియర్ సభ్యుడిపై ఇలాదాడులకు దిగడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్దమని విమర్శించారు. సభలో మహిళా మంత్రులు అని కూడా చూడకుండా వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రాయలసీమ ఎత్తిపోతల పధకంపై చర్చ సందర్బంగా మైకు తీసుకొని మాట్లాడే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఖమ్మం ఆర్టీవో గరిడి నరసింహారావు బదిలీ…

జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పోస్టింగ్…. ఆయన స్థానంలో ఎన్.శ్రీనివాస్ నియామకం… పయనించే సూర్యుడు ఫిబ్రవరి 27 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ భావుసింగ్ నాయక్ ఖమ్మం: ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ ఖమ్మం కలెక్టరేట్ సమీపంలోని వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేతల్లో బిగ్ ట్విస్ట్ కూల్చివేతల్లో కీలకంగా వ్యవహరించిన ఖమ్మం ఆర్డీవో నరసింహారావు అర్ధాంతరంగా బదిలీ ఖమ్మం ఆర్డీవో నరసింహారావు మెట్ పల్లికి బదిలీకూల్చివేతలను అధికారులపై నెట్టే ప్రయత్నంలో భాగంగా బదిలీ

Scroll to Top