PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహిళా సమైక్య భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

దేవుని బండ తండా మహిళా సమైక్య భవనం ప్రారంభోత్సవం మహిళలకు అండగా ఉండే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం త్రాగునీరు నీళ్ల సంపు పైప్ లైన్ కోసం తక్షణమే 10లక్షలు మంజూరు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎప్పటికి రుణపడి ఉంటాము ముడవత్ శ్రీను దేవుని బండ తండ గ్రామపంచాయతీ సర్పంచ్ ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఫరూక్నగర్ మండలంలోని దేవుని బండ తండాలో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం అభివృద్ధికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కి మెమొరాండం అందజేత

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 21,అశ్వాపురం: అశ్వాపురం గ్రామపంచాయతీ అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు గౌరవ పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ని అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అశ్వాపురం జగదాంబ స్వీట్ షాపు నుండి మల్లమ్మ సెంటర్ వరకు అత్యంత రద్దీగా ఉండే రహదారిపై సి.సి రోడ్లు మరియు రోడ్డుకు రెండు వైపులా సైడ్ డ్రైనేజీలను నిర్మించాలని సర్పంచ్ ఎమ్మెల్యే కి వివరించారు. ప్రస్తుతం ఈ రోడ్డు అధ్వాన్నంగా ఉండటం వల్ల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట ఆర్ అండ్ బి జి ఎన్ టి రోడ్డు ప్రైవేటు వ్యక్తులకు సిమెంట్ కాంక్రీట్ ఇసుక పనులను అప్పగింత

పయనించే సూర్యుడు ఏప్రిల్ 21 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణం లోని ఆర్ అండ్ బి .జి ఎన్ టి రోడ్ ఈ మధ్యకాలంలో నూతన రోడ్డు కోట్ల రూపాయలు వేయించి ప్రభుత్వము నూతన రోడ్డు నిర్మించింది అయితే ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు ఒకపక్క రోడ్డు ఆక్రమణలు విచ్చలవిడిగా పెద్ద ‌వాహనాలు నిలుపుదల గత పది రోజులుగా అయ్యప్ప స్వామి దేవస్థానం ఎదురుగా ప్రైవేటు వ్యక్తులు ఆర్ అండ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

.ఘనంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జన్మదిన వేడుకలు

జనం న్యూస్ ఏప్రిల్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చి రెడ్డి జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే వారిమధ్య బుచ్చి రెడ్డి కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. అనంతరం మాట్లాడుతూ.. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆశీస్సులతో నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని అన్నారు. తదనంతరం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నమ్మకానికి నిదర్శనం- విధేయతకు దక్కిన గౌరవం

రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా మోకా ఆనందసాగర్! ఏప్రిల్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన : రాజకీయాల్లో నిలకడ, పార్టీ పట్ల విధేయత, రాజకీయ పరిజ్ఞా నంతో పదునైన వాగ్దాటి ఎప్పటికైనా గుర్తింపు తెస్తాయని మోకా ఆనంద సాగర్ నియామకం మరోసారి నిరూపించింది. కాట్రేనికోన మట్టి నుంచి ఎదిగి, నేడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్ట డం అటు కోనసీమ ప్రాంతంలోనూ, ఇటు దళిత వర్గాల్లోనూ సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

Scroll to Top