PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మార్క్ ఫెండ్ ఎండి శ్రీనివాస్ రెడ్డి ని కలిసిన మాజీ ఎంపీపీ రమణ రావు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి కొనుగోలు కేంద్రల ఏర్పాటుకు •ప్రతిపధనలు,,, రెండు మూడు రోజుల్లో కొనుగోలు •కేంద్రంలు ఏర్పాటు కు సిద్ధం చేస్తాం •మార్క్ ఫెడ్ ఎండి కుంటాల మండల రైతులకు అన్ని •విధులుగ అండగా ఉంటాం జీవీ •రమణ రావు,,,, *కుంటాల మండల మాజీ ఎంపీపీ రమణ రావు, హైదరాబాద్ లోని (మార్క్ ఫెడ్ ఎండి శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో కలసి మొక్క జొన్న సన్ ఫ్లావర్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కందుకూరి వీరేశలింగం పంతులువారి జయంతి సందర్భంగా ఘన నివాళి

పయ నించే సూర్యుడు ఏప్రిల్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కీర్తిశేషులు .నవయుగ వైతాళికులు కందుకూరి వీరేశలింగం పంతులు వారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు తెలుపుకున్నాం రోటరీ క్లబ్ రాజమహేంద్రవరం ఐకాన్ చాటర్ ప్రెసిడెంట్ రొటేరియన్ తీగెల రాజా, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు మహిళలు ముందంజలో నడవడానికి.. శ్రీ వీరేశలింగం పంతులు గారి సంస్కరణలు ఎంతో ఉపయోగ కరమైనవి వారు సూచించింది ఈ సమాజానికి మంచి మార్పుకు నాంది పలికింది

HOME

తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఆనందసాగర్

పయ నించే సూర్యుడు ఏప్రిల్ 16 ముమ్మిడివరం గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియో జకవర్గ తెలుగు దేశం పార్టీ కోకన్వీనర్ మోకా ఆనంద సాగర్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యద ర్శిగా ఎంపికయ్యారు. ఆయన తెదేపా రాష్ట్ర అధి కార ప్రతినిధిగా, రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ డైరెక్టరుగా పదవులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నతి పొందారు. కాట్రేనికోనకు చెందిన ఆయన 1994లో ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి పోటీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కూటమి ప్రభుత్వం “ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన” ముమ్మిడివరం నియోజకవర్గం పల్లెపాలెంలో ప్రారంభం.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని ముమ్మిడివరం మండలం పల్లెపాలెం గ్రామంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ విద్యుత్ అందించే “ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన” కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తరఫున గౌరవ ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఈరోజు లాంచనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అయినాపురం పి ఏ ఎస్ సి ధాన్య కొనుగోలు కేంద్రం ప్రారంభం.* దాట్ల బుచ్చిబాబు

పయానించే సూర్యుడు ఏప్రిల్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని అయినాపురం గ్రామంలో రైతులకు మరింత భరోసా – పి ఏ సి ఎస్ ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ముఖ్యంగా

Scroll to Top