PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ కు 77 కోట్ల రూపాయల నిధుల మంజూరు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పిప్రి కి సాగునీరు అందలేదు జూన్ నుంచి ఐదు వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తాం ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పేరుకే పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నప్పటికీ పిప్రి గ్రామ రైతులకు సాగునీరు అందకుండా గత పాలకులు చేశారని, అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మూలంగా రైతులు నష్టపోయారని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. పలుమార్లు ఈ విషయాన్ని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా పట్టణంలోని పలు మండలాల్లో రాత్రి కురిసిన అకాల వర్షం తో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి నష్టపోయిన పంటను పరిశీలించిన ఎమ్మెల్యే పటేల్ నిన్న ఈదురు గాలులతో వర్షం వడగల్లు కురవడంతో నియోజకవర్గంలో మొక్కజొన్నఇతర పంటలు వేసిన రైతాంగానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తక్షణమే అదు కోవాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ డిమాండ్ చేశారు. తానూర్ మండలం లోని ఎల్వత్ లో నష్టపోయిన మొక్కజొన్న, జొన్న పంటలను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ కార్యకర్తకు అండగా నిలిచిన కాసాల జనార్దన్ రెడ్డి.

కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు తాము ఎల్లప్పుడూఅండగా ఉంటాకాసాల జనార్దన్ రెడ్డి . పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 24. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం, చండూరు మండలం గుండ్రపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పట్ల వెంకన్న ఉపాధి కోసం, తన వ్యాపార అవసరాల నిమిత్తం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం జనార్దన్ రెడ్డి దృష్టికి వచ్చింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన, సోమవారం వెంకన్నకు 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు,ఈ సందర్భంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చండూరు ఎంపీడీవో కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్లకు శిక్షణ తరగతులు.

వార్డు మెంబర్లకు దిశా నిర్దేశం చేస్తున్న ఎంపీడీవో యాదగిరి. పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 24. చండూరు మండలంలో నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్లకు చండూరు మండల ఎంపీడీవో బి యాదగిరి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించబడుతున్నాయి. తెలంగాణలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ చట్టం, విధులు మరియు బాధ్యతలపై ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వార్డు సభ్యుల అధికారాలు, గ్రామ పంచాయతీ రికార్డుల నిర్వహణ, నిధుల వినియోగం, మరియు

HOME

గోదావరి పుష్కరాలకు అవసరమైన ఏర్పాట్ల ప్రతిపాదనలు సమర్పించాలి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ, దేవాదాయ) శైలజ రామయ్యర్ పయనించె సూర్యుడు ఫిబ్రవరి 23(పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం :రాష్ట్రంలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు తక్షణమే సిద్ధం చేసి సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ, దేవాదాయ) శైలజ రామయ్యర్ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గోదావరి నది తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు మరియు సంబంధిత శాఖల అధికారులతో గోదావరి

Scroll to Top