PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో దొమ్మాట హైస్కూల్లో శ్రమదానం

(సూర్యుడు సెప్టెంబర్ 26 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండలం దొమ్మాట ZPHS. స్కూల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ అండ్ టు ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక శిబిరం 5వ రోజు భాగంగా దొమ్మాట స్కూల్లో ఆవరణలో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విద్యార్థులు తమ ఉత్సవంతో అక్కడ ఉన్న పిచ్చి మొక్కలను తీసివేస్తూ పరిశుభ్రతను క్లీన్ చేస్తూ శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్క ఊరిలో ఇంటిపక్కల మురికి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బొగ్గుల కాలనీ అంటే అధికారులకు చిన్నచూపు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 26మండల రిపోర్టర్ దాసు ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని బొగ్గులు కాలనీలో వీధిలైట్లు వెలిగి శతాబ్ద కాలమవుతుంది అధికారులకు ఎన్నిసార్లు వినిపించినా చూసి చూసినట్లు వెళ్లిపోతున్నారు ఎస్సీలు ఉండే బొగ్గులు కాలనీ అంటే అధికారులకు చిన్నచూఫా కాలనీ మనుషులు మనుషులు కారా ఎస్సీలు అంటే డబ్బు లేని వాళ్ళని ఎస్సీలు ఉండే ఏరియాలో ఏమి జరిగినా మాకెందుకులేని అనుకున్న అధికారులు పాములు తిరిగిన తేలులు తిరిగిన కాలువలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎంపీటీసీ జెడ్పిటిసి ఫ్రీ సైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమం

(సూర్యుడు సెప్టెంబర్ 26 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండలం& రాయపోలు మండలం ఉమ్మడి మండలాలలో ఈరోజు దొమ్మాట గ్రామ వేదిక లో గ్రామపంచాయతీ మరియు ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించిన ప్రీసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమం దొమ్మట రైతు వేదికలో జరిగింది. ప్రజలు ఏ విధంగా ఓటు వేయాలి క్రమశిక్షణ ఎలా ఉండాలి అనే దానిపైన అధికారులు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ మరియు రాయపోల్ రెండు మండలాల టీచర్స్ పాల్గొనడం జరిగింది. రాయపోల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్నాల్గు లక్షల విలువైన ఐదు బైకులుస్వాధీనం.

డిఎస్పీ ఎన్.లింగయ్య. //పయనించే సూర్యుడు// సెప్టెంబర్26// మక్తల్ మక్తల్. అంతరాష్ట్ర ముగ్గురు దొంగల ముఠాను అరెస్టు చేసి వారి నుంచి నాలుగు లక్షల విలువైన ఐదు షైన్ బైకులను స్వాధీనం చేసుకున్నట్టుగా నారాయణపేట డిఎస్పి లింగయ్య తెలిపారు.శుక్రవారం మక్తల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ ఎన్ లింగయ్య మాట్లాడుతూ పట్టణానికి చెందిన రెహమాన్ అనే వ్యక్తి ఇటివల ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారని ఇచ్చిన ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెలంగాణ ధీరవనిత చాకలి ఐలమ్మ

కొందుర్గ్ మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ చాకలి ఐలమ్మ జయంతి వేడుకలో పాల్గొన్న కొందుర్గ్ మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) తెలంగాణ ధీరవనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు కొందుర్గ్ మండల కేంద్రం బస్టాండ్ లో జరిగిన జయంతి వేడుకలో పాల్గొని వారి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన కొందుర్గ్ మండల మాజీ

Scroll to Top