PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దుర్గామాత దీవెనలతో అంతా మంచి జరగాలి

ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి ఆర్టీసీ కాలనీలో దుర్గ మాత పూజా, అన్నప్రసాద కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,పట్టణ నాయకులు ( లోకల్ గైడ్ షాద్ నగర్ ) దుర్గామాత దీవెనలతో ప్రజలందరికీ మంచి జరగాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు.షాద్ నగర్ పట్టణంలోని ఆర్టిసి కాలనిలో దుర్గామాత మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజ మరియు అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.ఈ కార్యక్రమం మాజీ కౌన్సిలర్ బిఎస్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గాయత్రీ దేవి అలంకరణలో పెద్దమ్మ తల్లి.

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 24(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి పెద్దమ్మతల్లికి శరన్నవరాత్రులలో భాగంగా మూడవరోజు శ్రీ గాయత్రీ దేవి అలంకరణ చేయడం జరిగింది. ఆశ్విజ శుద్ధ చవితి సందర్భంగా వేద పండితులచే హోమాధి కార్యక్రమాలు నిర్వహించారు ప్రత్యేక పూలు పండ్లతో దేదీప్యమానంగా ఆలయ ప్రాంగణాన్ని అరటిపట్టలచే మామిడి ఆకులతో టెంకాయ పట్టలతో పచ్చదనం ఉట్టి పడేలా అలంకరించారు పెద్ద ఎత్తున వచ్చిన భక్తాదులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు జై పెద్దమ్మతల్లి జై

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం

//పయనించే సూర్యుడు// సెప్టెంబర్24// మక్తల్ నారాయణపేట జిల్లా మక్తల్ మండలం చిట్యాల గ్రామానికి చెందిన సంతోష్ వారం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కాగా నేడు సంతోష్ తో పాటు 10వ తరగతి చదువుకున్న అతని చిన్ననాటి మిత్రులు సంతోష్ కుటుంబాన్ని పరామర్శించి, అతడి భార్యకు మనోధైర్యం చెప్పి, ఎటువంటి సాయం కావాలన్నా మేమున్నామంటూ తక్షణ సహాయంగా రూ. 40000/- అందజేశారు. కార్యక్రమంలో సంతోష్ స్నేహితులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

తెలంగాణ

ఐఎఫ్టియు ఆధ్వర్యంలోసింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు నల్ల బ్యాడ్జీల తో నిరసన

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, రామగిరి-24 రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల్లో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరిగిందనీ ఎస్ సి సి డబ్ల్యూ యు- ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం అర్జీ 3లో కాంట్రాక్ట్ కార్మికులు నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలియజేశారు.(ఎస్ ఓ టు జి ఎం) రామ్మోహన్ కి ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాల్కొండ నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆదేశ ను సారం

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో మంగళవారం నాడు భీంగల్ పట్టణంలో మండల అధ్యక్షులు ఆరే రవీందర్ అధ్యక్షతన పట్టణ మరియు మండల కార్యశాల నిర్వహించడం జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి మరియు భీంగల్ పట్టణ మరియు మండల ఇన్చార్జ్ జ్ నోముల నర్సారెడ్డి హాజరై కార్యకర్తలకు మరియు నాయకులకు ఈనెల 28వ తేదీన మోర్తాడ్ లో జరిగే మన ప్రధాని నరేంద్ర

Scroll to Top