PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కడియాల కుంట తండా సర్పంచ్ డిప్యూటీ సర్పంచ్ మరియు వార్డ్ నెంబర్లకు ఘన సన్మానం

సన్మానించిన పాఠశాల ఉపాధ్యాయులు మరియు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్న గ్రామపంచాయతీ సెక్రటరీ జంగయ్య ( పయనించే సూర్యుడు జనవరి 05 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఫరూక్నగర్ మండలం కడియాలకుంట తండా గ్రామపంచాయతీలో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ మరియు డిప్యూటీ సర్పంచ్ మరియు వార్డ్ నెంబర్లను ఘనంగా సన్మానించారు. ప్రైమరీ స్కూలు హెడ్మాస్టర్ శరత్ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్ మరియు డిప్యూటీ సర్పంచ్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎన్నారై కోనేరు శశాంక్…

రుద్రూర్, జనవరి 5 ( పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ గ్రామానికి చెందిన జకరం లక్ష్మణ్ 4 వార్డ్ బీజేపీ అభ్యర్థి నాయణమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. స్థానిక బిజెపి నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న బాన్సువాడ బిజెపి నాయకులు ఎన్నారై కోనేరు శశాంక్ తక్షణమే స్పందించి సోమవారం వారి కుటుంబీకులను పరామర్శించి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో షాద్‌నగర్ విద్యార్థుల ఘనత

న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ కోచ్ మాస్టర్ అహ్మద్ ఖాన్ కు ఘన సన్మానం. ( పయనించే సూర్యుడు జనవరి 05 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ సత్తా చాటారు. పటాన్‌చెరులోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌లో ‘లక్ష్యం షూటోకాన్ కరాటే అకాడమీ ఇండియా’ ఆధ్వర్యంలో అనిల్ యాదవ్ నిర్వహించిన 4వ నేషనల్ ఆల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దేవుని బండా తాండ తాగునీటి సమస్య నేటితో ముగింపు

త్రాగునీటి పైపు లైన్ పనులు ప్రారంభించిన సర్పంచ్ ఎం శ్రీను ( పయనించే సూర్యుడు జనవరి 05 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్నగర్ మండలం లోని దేవుని బండ తండా గ్రామపంచాయతీలో గత కొన్ని సంవత్సరాలుగా త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉండేది కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ శ్రీను గారు మరియు ఉప సర్పంచ్ బాదావత్ శ్యామ్లాల్ మరియు వార్డు సభ్యులు కలిసి ముందుగా తండాలో ఉన్నటువంటి త్రాగునీటి సమస్యను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులను అందజేసినజిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్…

పయనించే సూర్యుడు తేదీ 5 జనవరి జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి బోయ కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఐడీఓసీ కలెక్టర్ ఛాంబర్ నందుమహిళా,శిశు,దివ్యాంగులు,వయోవద్ధుల శాఖ ఆధ్వర్యంలో ఎనిమిది మంది ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులు, ధ్రువపత్రాలను అందజేశారు. ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు సమాజంలో సమాన హక్కులు,గౌరవం,భద్రత కల్పిం చడమే ఈ గుర్తింపు కార్డు యొక్క ప్రధాన ఉద్దేశమని తెలిపారు.ఈ కార్డు ద్వారా ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ప్రభుత్వ

Scroll to Top