PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీసీ జనసేన అధ్యర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

పాల్గొన్న బీసీ జనసేన జాతీయ అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ అప్ప ( లోకల్ గైడ్ షాద్ నగర్) రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం లో బీసీ జనసేన జాతీయ అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ అప్ప అధ్యర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జనసేన సభ్యులు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.​ఈ సందర్భంగా జాతీయ బీసీ జనసేన అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ అప్ప […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

న్యాయవాదుల అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తా…

ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన న్యాయవాద బార్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) న్యాయవాదుల అభివృద్ధికి, న్యాయవాదుల సంక్షేమానికి, పట్టణ న్యాయవాద బార్ అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని నవీన్ రెడ్డి అన్నారు. న్యాయవాద బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన బీరంగూడ జగన్మోహన్ రెడ్డి నూతన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ట్రేడ్ యూనియన్… నాయకురాలు… సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకురాలు అయిన కామ్రేడ్.. నూర్జహాన్ కు విప్లవ జోహార్లు ..

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ .వి. ప్రభాకర్.. కార్యదర్శి… నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా.. కమిటీ. దోపిడి లేని రాజ్య స్థాపన కొరకు కామ్రేడ్ నూర్జహాన్ కలలు కన్నది…. అటవీప్రాంతంలో ఉన్న తన సొంత గ్రామం లో పెత్తందార్ల దౌర్జన్యాలను… అటవీ శాఖ అధికారుల దౌర్జన్యాలను చూసి చలించిపోయి.. నాటి పీపుల్స్ వార్ పార్టీలో చురుకైనకార్యకర్తగా పనిచేస్తూ…సిపిఎం రాజకీయాలను నమ్మి రాష్ట్ర నాయకురాలుగా ఎదిగింది…కామ్రేడ్ నూర్జహాన్ స్వతగా చొరవగలిగిన కార్యకర్త…అంగన్వాడి.. బీడీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన చైర్ పర్సన్ బోదిరే గంగమణి స్వామి

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన చైర్ పర్సన్ బోదిరే గంగమణి స్వామి పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో పురపాలక కార్యాలయం నందు పట్టణంలో మంజూరైన 20 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మున్సిపల్ చైర్ పర్సన్ బోదిరే నాగమణి స్వామి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగింది. అనారోగ్యానికి గురై సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారుడికి చెక్కులు మంజూరు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా మహాత్మ పూలే 199వ జయంతి

స్త్రీ విద్య,స్వేచ్ఛ సమానత్వానికి నాంది మహాత్మా జ్యోతిబాపూలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం,మక్తల్ మహాత్మ పూలే దంపతుల విగ్రహావిష్కరణ కమిటీ {పయనించే సూర్యుడు} {ఏప్రిల్12మక్తల్ } డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ మరియు మహాత్మ పూలే దంపతుల విగ్రహావిష్కరణ కమిటీ ఆధ్వర్యంలో మక్తల్ పట్టణంలోని మహాత్మ పూలే చౌరస్తాలో ఏర్పాటు చేసిన పూలే జయంతి సందర్భంగా వైస్ చైర్మన్ వాకిటి మానస హనుమంతు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ

Scroll to Top