PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మీ 24 న్యూస్ క్యాలెండరు ను ఆవిష్కరించిన…..

పయనించే సూర్యుడు తేదీ 5 జనవరి జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి బోయ కిష్టన్న. డి.కే సిగ్న రెడ్డి ఈ రోజు బిజెపి పార్టీ క్యాంపు కార్యాలయం లో కేటి దొడ్డి డి అశోక్ పార్లమెంటు సభ్యురాలు ఎంపీ డీకే అరుణమ్మ ఫొటోస్ తో మీ 24 న్యూస్ లో ముద్రించిన క్యాలెండరు ను డి. కే సిగ్న చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్బంగా మీ 24 న్యూస్ రిపోర్టర్ రమేష్ కుమార్ కు అదే […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జిల్లా కలెక్టర్ కి మరియు అడిషనల్ కలెక్టర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు..

పయనించే సూర్యుడు తేదీ 5 జనవరి జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి బోయ కిష్టన్న మన ప్రియతమ నాయకులు ఏఐసీసీ సెక్రెటరీ అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ నేతృత్వంలో జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా జనరల్ సెక్రటరీ , శీను శుభాకాంక్షలు తెలుపుతూ..జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా జనరల్ సెక్రటరీ తప్పెట్లమోర్స్, శీను మరియు ఉప్పల ఇస్మాయిల్ శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లాలోని ఎప్పుడు కూడా అభివృద్ధి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రాథమిక అక్షరాస్యత అధ్యాయానం FLS ఉపాధ్యాయుల శిక్షణ

“సూచనలు ఇస్తున్న మండల విద్యాధికారి గజ్జల కనకరాజు “ (పయనించేసూర్యుడు జనవరి 5 దౌల్తాబాద్ రాజేష్) ఈ రోజు మండల స్థాయిలో ప్రాథమిక పాఠశాలల ఆంగ్లం మరియు గణితం బోదించే ఉపాధ్యాయులకు దౌల్తాబాద్ బాలుర ఉన్నత పాఠశాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు మాట్లాడుతూ ఫిబ్రవరి 26న జరిగే జాతీయస్థాయి 3వ తరగతి విద్యార్థులకు పరీక్షకు సంబంధించి విద్యార్థులను సంసిద్ధం చేయాలని ఆంగ్లము మరియు గణితమునకు సంబంధించిన అంశాలను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వివాహ వార్షికోత్సవాని పురస్కరించుకొని విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ పంపిణీ అందజేత

(పయనించే సూర్యుడు జనవరి 5 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్ మండలం తాజా మాజా జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు తిరుమలాపురం గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుమలాపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బండలు మరియు దౌల్తాబాద్ మండలం ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గడ్డం నాగరాజు వారు మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులు మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ పేదలకు వరం

(పయనించే సూర్యుడు జనవరి 5 దౌల్తాబాద్ రాజేష్) ఈరోజు మన మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవ నేని రఘునందన్ రావు గారి ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు దేవుడు లావణ్య నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన కోర్రె పరుశరాములు కుటుంబానికి 60000 రూపాయలు మరియు ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ముష్టి నవీన్ కుటుంబానికి 20500 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ సమాజంలో సమాజంలో నిరుపేదలు ఆపదలో

Scroll to Top