PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
HOME

ఆక్రమణలతో కుచించుకుపోయిన వీధులు.

రథోత్సవానికి అడుగడునా అడ్డంకులు పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 21 : ఆక్రమణలతో యాడికి వీధులు కుచించుకుపోయాయి. ఒకరు అడుగు ముందుకు వచ్చి కడితే తానేమీ తక్కువా అన్నట్లు మరొకరు ఇదే రీతిలో కడుతున్నారు. దింతో యాడికిలో ఏ వీధి చూసినా ఆక్రమణలతో నిండిపోయాయి. కట్టడాలను నివారించుటలో పంచాయతీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా మీనమేషాలు వేస్తున్నారు. 30 అడుగుల రోడ్లు నేడు 10 కి చేరుకున్నాయి. కొందరు ఏకంగా మురికి కాలువలను సైతం వదల్లేదు. మురుగు పారెందుకు […]

తెలంగాణ

వారణాసి సూర్యనారాయణ మూర్తి వర్ధంతి సందర్భంగా నేతల నివాళులు

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 21 అమలాపురం,: భారతీయ జనతా పార్టీ విస్తరణకు విశేష సేవలు అందించిన బీజేపీ సీనియర్ నాయకులు వారణాసి సూర్యనారాయణ మూర్తి 34వ వర్ధంతిని బిజెపి శ్రేణులు కోనసీమ ముఖ్య పట్టణంలో శుక్రవారం నిర్వహించారు. స్థానిక యర్రమెల్లివారి వీధిలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు యర్రమెల్లి పాండురంగారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ జనతా పార్టీ కోనసీమ శాఖ పూర్వ అధ్యక్షులు యాళ్ల దొరబాబు

HOME

వినియోగదారుల విశ్వాసంతో ఆర్థిక అభివృద్ధి సాధించాలి

ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి శ్రీ బాలాజీ సిమెంట్ అండ్ స్టీల్ షాప్ ప్రారంభోత్సవం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సి నవీన్ రెడ్డి ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)వినియోగదారులకు నాణ్యమైన వస్తువులతో సేవలందించి వ్యాపారంలో ఆర్థికంగా ఎదగాలని అన్నారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.షాద్ నగర్ పట్టణంలో కేశంపేట రోడ్డులో రాజేష్ కుమార్ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ సిమెంట్ అండ్ స్టీల్ షాప్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ నవీన్

తెలంగాణ

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడిగా ఆకాష్ నాయక్

విద్యార్థి హక్కుల కోసం విస్తృతంగా పోరాటం కొనసాగిస్తా.ఆకాష్ నాయక్ ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ (ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు విజయవంతంగా ముగిశాయి.రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థి ప్రతినిధులు, నాయకులు పాల్గొని మహాసభలు విజయ వంతం చేశారు.మహాసభల సందర్భంగా నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా

తెలంగాణ

బాధిత కుటుంబానికి అండగా మోహనరావు పటేల్ ప్రజా ట్రస్ట్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో : సిరిపెల్లి గ్రామంలో ఇటీవల షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమైన విషయము తెలిసిందే. ఇంట్లో నివసిస్తున్న సాయవ్వ కుటుంబానికి కేవలం వేసుకున్న దుస్తులు మిగిలాయి.సంవత్సరానికి సరిపోయే వంట సామాగ్రి మొత్తం కాలిపోయింది.కొంత నగదు,ఇంటి కాగితాలు ఏమి మిగలకుండా మంటల్లో కాలి బుడిదైపోయింది.ఈ విషయాన్ని తెలుసుకున్న మోహన్ రావు పటేల్ * ఈరోజు సిర్పేలి గ్రామానికి వెళ్లి ఆ బాధిత కుటుంబానికి పరామర్శించి *నెల రోజులకు సరిపడే బియ్యము, అదేవిధంగా తన

Scroll to Top